E-Paper
సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ రెడీ.. ప్రారంభానికి డేట్ ఫిక్స్..!
దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్.. అప్పు మాఫీ.. 10లక్షల కొత్త స్కీమ్!

దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్.. అప్పు మాఫీ.. 10లక్షల కొత్త స్కీమ్!

Advertisement Disabled Welfare: స్వేచ్ఛ బ్యూరో: దివ్యాంగుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. వారిని స్వయం సమృద్ధి దిశగా నడిపించేందుకు ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేసి, బ్యాంకులతో అనుసంధానం చేస్తోంది. స్వయం సంవృద్ధి సాధించేందుకు కృషిచేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దివ్యాంగ గ్రూపుల్లో సభ్యులై ఉండి మృతి చెందితే 10లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు తీసుకున్న రుణాన్ని సైతం మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నల్గొండ జిల్లాలో.. రాష్ట్రంలోని దివ్యాంగుల ఆర్థికాభివృద్ధితోపాటు వారిని స్వయం సమృద్ధి […]

నాడు అడవిని శాసించిన నేత.. నేడు పరీక్షా హాల్లో విద్యార్థి.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
వైద్యశాఖలో బదిలీల జోరు.. ఐదు సంవత్సరాలు దాటితే అక్కడికి వెల్లాల్సిందే?

వైద్యశాఖలో బదిలీల జోరు.. ఐదు సంవత్సరాలు దాటితే అక్కడికి వెల్లాల్సిందే?

Advertisement Health Transfers: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న జనరల్ ట్రాన్స్ఫర్ల ప్రక్రియలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బదిలీల కోసం అధికారులు అనుసరిస్తున్న విధానం ఇప్పుడు శాఖలో చర్చనీయాంశంగా మారింది. పారదర్శకత పేరుతో ప్రభుత్వం ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌కు ప్రాధాన్యత ఇస్తుండగా, దీనివల్ల తమకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. బదిలీల విధివిధానాలపై ఇటీవల ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగినప్పటికీ, అధికారులు మాత్రం ఆన్‌లైన్ ఆప్షన్లకే కట్టుబడి ఉన్నట్లు […]

హైఅల‌ర్ట్.. తెలంగాణపై నిప్పుల వర్షం.. 48 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు!
బండి సంజయ్ కొడుకు ఇష్యూ.. కవిత ఘాటు వ్యాఖ్యలు, బీఆర్ఎస్ వల్లే ఫోటోలు బయటకు
మహబూబాబాద్ గ్రంథాలయ చైర్మన్ ప్రమాణస్వీకారోత్సవం.. విజ్ఞాన కేంద్రాల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన శ్రీకాంత్ రెడ్డి

మహబూబాబాద్ గ్రంథాలయ చైర్మన్ ప్రమాణస్వీకారోత్సవం.. విజ్ఞాన కేంద్రాల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన శ్రీకాంత్ రెడ్డి

Advertisement Library Chairman: మహబూబాబాద్ జిల్లాలో విద్యా వ్యాప్తికి, గ్రంథాలయాల అభివృద్ధికి కొత్త ఊపిరి పోస్తూ, మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా వెన్నం శ్రీకాంత్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ ఆయనతో అధికారికంగా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయ ఆవరణలో అత్యంత వైభవంగా, రాజకీయ ప్రముఖుల సమక్షంలో జరిగింది. శ్రీకాంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టడం పట్ల కాంగ్రెస్ శ్రేణుల్లో, విద్యావంతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. […]

కేంద్ర మంత్రి కుమారుడు పరారీ? భాగ్యనగరంలో వెలసిన ‘ABSCONDING’ పోస్టర్ల వెనుక అసలు కథ!
రాష్ట్రంలోనే నెంబర్1 సోలార్ గ్రామం.. 821 ఇళ్లపై సోలార్ ప్యానెల్స్.. ఎక్కడో తెలుసా..!

రాష్ట్రంలోనే నెంబర్1 సోలార్ గ్రామం.. 821 ఇళ్లపై సోలార్ ప్యానెల్స్.. ఎక్కడో తెలుసా..!

Advertisement Solar Village: స్వేచ్ఛ బ్యూరో: జిల్లాలో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా రఘునాథపాలెం గ్రామాన్ని సోలార్ రూఫ్‌ టాప్ వ్యవస్థ కలిగిన పైలట్ గ్రామంగా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. రఘునాథపాలెం గ్రామంలో అమలవుతున్న సోలార్ మోడల్ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. భవిష్యత్తులో.. సోలార్ రూఫ్‌టాప్‌ల పురోగతి మొత్తం 1081 మంది గృహజ్యోతి లబ్ధిదారులు ఉన్నారని, వారిలో 821 ఇళ్లలో సోలార్ రూఫ్‌టాప్‌లు ఏర్పాటు […]

కొడుకు చేసిన తప్పుపై బండి సంజయ్ ఏమన్నారంటే..? షాకింగ్ కామెంట్స్
దత్తత పాప నవ్వులు.. దంపతుల కళ్లలో ఆనంద బాష్పాలు.. కలెక్టరేట్‌లో సందడి!
గద్వాల్లో ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు పంజా.. గాందీ చౌక్, రాజీవ్ మార్గ్‌లో తొలగింపుపై ఉత్కంఠ!

గద్వాల్లో ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు పంజా.. గాందీ చౌక్, రాజీవ్ మార్గ్‌లో తొలగింపుపై ఉత్కంఠ!

Advertisement Gadwal News: స్వేచ్చ బ్యూరో: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రమైన గద్వాల పట్టణంలో ఇంతకాలం ప్రభుత్వ భూములు, ఫుట్పాతాల్లో ఏర్పాటు చేసుకున్న అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. గద్వాల పట్టణంలో ఇరువైపులా డ్రైనేజీల వరకు రోడ్ల విస్తరణకే ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నారు. గద్వాల మున్సిపల్ పరిధిలో రోజురోజుకూ విస్తరిస్తున్న ఆక్రమణల పై గద్వాల మున్సిపల్ చైర్పర్సన్ తుమ్మల జయలక్ష్మీ ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ […]

బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జీహెచ్ఎంసీ మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు..?

బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జీహెచ్ఎంసీ మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు..?

Advertisement GHMC Elections: స్వేచ్ఛ బ్యూరో: ఈ ఏడాది చివరలోనే జీహెచ్ఎంసీతో పాటు కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలని సర్కారు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికలకు సిధ్ధం కావాలని ఇప్పటికే జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడిన రెండు మున్సిపల్ కార్పొరేషన్లకు సర్కారు సిద్దం కావాలని ఆదేశిస్తూ సంకేతాలిచ్చినట్లు అధికారవర్గాల విశ్వసనీయ సమాచారం. దీంతో మూడు కార్పొరేషన్లు కూడా ఎన్నికలకు సిద్దమవుతున్నట్లు తెలిసింది. జీహెచ్ఎంసీలో 2020 డిసెంబర్ […]

అత్వెల్లిలో నారాయణ స్కూల్ అరాచకం.. విద్యాశాఖ నిబంధనలు బేఖాతర్!
×