E-Paper
Advertisement
ACB Raid: శామీర్‌పేట్ తహసీల్దార్ ఇళ్లపై ఏసీబీ రైడ్స్.. దొరికిన బంగారం, వజ్రాలు చూస్తే మీ మైండ్ బ్లాకే..!
ఆంధ్రాలో మనోళ్లకి ఉద్యోగాలిస్తారా? మరి తెలంగాణలో ఎందుకివ్వాలి? కవిత షాకింగ్ కామెంట్స్

ఆంధ్రాలో మనోళ్లకి ఉద్యోగాలిస్తారా? మరి తెలంగాణలో ఎందుకివ్వాలి? కవిత షాకింగ్ కామెంట్స్

Kalvakuntla Kavitha: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేవలం ఇంజనీరింగ్ చేసిన పొరుగు రాష్ట్రాల పిల్లలకు ఉద్యోగాలిస్తామని చెబుతున్నారని కవిత అన్నారు. ఇది చాలా అన్యాయమని ధ్వజమెత్తారు. తెలంగాణ బిడ్డలు కూడా ఆంధ్రాకి వెళ్లి ఇంజనీరింగ్ చేస్తే అక్కడ ఉద్యోగాలు ఇస్తారా? అంటూ ప్రశ్నించారు. మన పిల్లల్ని అక్కడ నాన్-లోకల్స్ అంటారని పేర్కొన్నారు. మరి అక్కడి పిల్లలు ఇక్కడకు వచ్చి చదువుకున్నప్పుడు ఉద్యోగాలు ఎందుకివ్వాలని ప్రశ్నించారు. హైదరాబాద్ సోమాజీగూడ […]

Water Wastage: ఇదో విచిత్రమైన ఘోరం.. ట్యాంక్ నిండా నీరు ఉన్నా.. ఊరికి మాత్రం కరువు..!
Drug Rehabilitation: చంచల్‌గూడ, చర్లపల్లి ఖైదీలు ఎం చేసారో తెలిస్తే మీ మైండ్ బ్లాకే..?

Drug Rehabilitation: చంచల్‌గూడ, చర్లపల్లి ఖైదీలు ఎం చేసారో తెలిస్తే మీ మైండ్ బ్లాకే..?

Drug Rehabilitation: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న యాంటీ డ్రగ్స్ వీక్ కార్యక్రమంలో భాగంగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జైళ్లలో మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఖైదీల్లో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం, ఆరోగ్యకర జీవన విధానాలను ప్రోత్సహించడం, పునరావాస కార్యక్రమాలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించినట్లు జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా తెలిపారు. లోగో ఆవిష్కరణ.. చంచల్ గూడ సెంట్రల్ జైళ్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న […]

TGSRTC: కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నారా.. అయితే మీకు టీజీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్..?

TGSRTC: కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నారా.. అయితే మీకు టీజీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్..?

TGSRTC: స్వేచ్చ బ్యూరో: రోడ్డు రవాణా సంస్థ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులకు శ్రీకారం చుడుతుంది. వ్యాపార రంగంలోనూ వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. కేవలం ప్రయాణికులను చేరవేయడమే కాకుండా, సంస్థ పరిధిలోని వనరులను సద్వినియోగం చేసుకొని ఆదాయాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ వ్యాపార సముదాయాలను అద్దె ప్రాతిపదికన కేటాయించేందుకు సంస్థ సిద్ధమవుతుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి, తమ సంస్థలను విస్తరించుకోవాలనుకునే వారికి ఇది బంపర్ ఆఫర్‌గా నిలవనుంది. […]

Crop Burning: హైదరాబాద్‌కు డేంజర్ బెల్స్.. సాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ నిజాలు..?
CPI Crisis: కూనంనేని సాంబశివరావు పై.. సొంత పార్టీ కేడర్ తీవ్ర గుస్సా..!

CPI Crisis: కూనంనేని సాంబశివరావు పై.. సొంత పార్టీ కేడర్ తీవ్ర గుస్సా..!

CPI Crisis: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో ఒకప్పుడు ప్రజా సమస్యలపై ఉప్పెనలా ఎగసిన ఎర్రజెండా.. ఇప్పుడు అంతర్గత అసంతృప్తితో కునారిల్లుతోంది! సీపీఐ రాష్ట్ర నాయకత్వ వైఖరి, ముఖ్యంగా రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు శైలిపై కేడర్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర నాయకుడిగా అందరినీ కలుపుకుపోవాల్సిన ఆయన, కేవలం తన సొంత వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. అటు ఎమ్మెల్యేగా, ఇటు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా రెండు కీలక పదవుల్లో ఉన్న కూనంనేని.. రాష్ట్రవ్యాప్తంగా […]

కరీంనగర్‌లో ‘కారు’ సునామీ సృష్టించబోతోంది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
సీఎం రేవంత్ కర్ణాటక పర్యటన.. కవిత సంచలన వ్యాఖ్యలు!
ఐటీ కారిడార్ టు ఓల్డ్ సిటీ.. చిన్న వర్షానికే స్విమ్మింగ్ పూల్స్‌గా మారుతున్న అపార్ట్‌మెంట్లు!
అలర్ట్ అయిన రాహుల్ గాంధీ.. సంగారెడ్డి వేదికగా జగ్గారెడ్డి హైవోల్టేజ్ ప్లాన్!

అలర్ట్ అయిన రాహుల్ గాంధీ.. సంగారెడ్డి వేదికగా జగ్గారెడ్డి హైవోల్టేజ్ ప్లాన్!

Jaggareddy: స్వేచ్ఛ బ్యూరో : సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓట్ల సంరక్షణే ధ్యేయంగా పార్టీ శ్రేణులు నడుం బిగించాయి. నియోజకవర్గంలోని ఓటర్ల జాబితా నుంచి కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలోని 282 మంది బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు), ఇంచార్జ్ లు, ముఖ్య నాయకులతో ఆయన అత్యవసర సమావేశాన్ని (ఎమర్జెన్సీ మీటింగ్) ఏర్పాటు చేసి, […]

లక్ష్యం ఒక్కటే.. డ్రగ్ ఫ్రీ తెలంగాణ.. గవర్నర్‌తో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ భేటీ

లక్ష్యం ఒక్కటే.. డ్రగ్ ఫ్రీ తెలంగాణ.. గవర్నర్‌తో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ భేటీ

Adluri Laxman: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల (డ్రగ్స్) మహమ్మారి లేని రాష్ట్రంగా మార్చడమే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. బుధవారం లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాతో మంత్రి లక్ష్మణ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలన, వృద్ధుల సంక్షేమం, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ల సాధికారతకు ప్రభుత్వం తీసుకుంటున్న పలు కీలక చర్యలపై గవర్నర్‌కు […]

మహిళలు తలుచుకుంటే రూపురేఖలు మారాల్సిందే.. ‘వెటా’ వేదికగా మంత్రుల కీలక వ్యాఖ్యలు!

మహిళలు తలుచుకుంటే రూపురేఖలు మారాల్సిందే.. ‘వెటా’ వేదికగా మంత్రుల కీలక వ్యాఖ్యలు!

Women Empowerment: స్వేచ్ఛ బ్యూరో: మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, అవకాశం,ప్రోత్సాహం లభిస్తే ప్రతి రంగంలోనూ అద్భుత విజయాలు సాధించగలరని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు.హైదరాబాద్ జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్‌లో బుధవారం డబ్ల్యూఈటీఏ (విమెన్ ఎంపవర్‌మెంట్ తెలుగు అసోసియేషన్ ) ఇండియా చాప్టర్ లాంచ్‌తో పాటు నిర్వహించిన మహిళా సాధికారతా సదస్సు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మహిళా సాధికారతకు వెటా వంటి సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మహిళలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలోపేతం […]

వాహనాదారులకు బిగ్ అలర్ట్.. వాటితో రోడ్లపై తిరిగితే బుక్కయినట్టే,  నేరుగా జైలుకే

Big Stories

Advertisement
×