E-Paper
Advertisement
150 మీటర్ల ఎత్తున నిర్మాణానికే మొగ్గు.. తుమ్మిడిహట్టి బ్యారేజీపై రేవంత్ రెడ్డి కీలక ఆదేశం

150 మీటర్ల ఎత్తున నిర్మాణానికే మొగ్గు.. తుమ్మిడిహట్టి బ్యారేజీపై రేవంత్ రెడ్డి కీలక ఆదేశం

Revanth Reddy irrigation review: తెలంగాణ రాష్ట్ర సాగునీటి రంగంలో కీలకమైన ప్రాణహిత ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణ కార్యాచరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని భూములకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తుమ్మిడిహట్టి బ్యారేజీపై జరిగిన సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రికి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. గతంలో ప్రాణహిత-చేవెళ్ల […]

మైక్రో ఫైనాన్స్ కుంభకోణం.. తప్పు చేశామని నిరూపిస్తే..?, మంగ్లీ సోదరుడు ఏమన్నాడంటే?
ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్‌ మెట్రో..  L&Tతో పూర్తయిన ఒప్పందం
కొనుగోలు కేంద్రాల్లో రైతుల పడిగాపులు.. జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో రేవంత్ రెడ్డి డైలాగులు: హరీశ్ రావు
కేసీఆర్ బయటకు రావడానికి అసలు కారణం అదే.. కోదండరాం సంచలన వ్యాఖ్యలు
కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాల వైభవం.. పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. ప్రజలు టెన్షన్ పడొద్దు.. కిషన్ రెడ్డి భరోసా
Minister Ponguleti: పెట్రోల్, డీజిల్ కొరతకు.. కేంద్రమే మూల కారణం.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

Minister Ponguleti: పెట్రోల్, డీజిల్ కొరతకు.. కేంద్రమే మూల కారణం.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

Minister Ponguleti: తెలంగాణకు ఇంధనాన్ని అందించకుండా కేంద్రం కుట్ర చేస్తోందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కొరతను అధిగమించేందుకు అవసరమైతే కేంద్రంతో కొట్లాడతామని ఆయన హెచ్చరించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజా దర్బార్ లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి.. రాష్ట్ర కోటా సాధించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. మరోవైపు ప్రజల సమస్యలను […]

సచివాలయంలో రీల్స్ చేసిన పోలీస్.. చివరకు సీన్ కట్ చేస్తే..?
తెలంగాణలో ఇంధన సరఫరా 175 శాతం పెంపు.. పానిక్ బయింగ్ వద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి!
వికలాంగుల పేరుతోనే ఇందిరమ్మ ఇళ్లు.. మంత్రి సీతక్క కీలక ప్రకటన
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్.. అన్నివర్గాలకు మోసం జరిగిందని వ్యాఖ్య

సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్.. అన్నివర్గాలకు మోసం జరిగిందని వ్యాఖ్య

Hyderabad: తెలంగాణలో అధికార కాంగ్రెస్-విపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ మాటల వేడి తీవ్రమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తాను మారిన మనిషి అని ముఖ్యమంత్రి చెబుతున్నారని, ఆయన చెప్పిన మాటల్లో నిజం ఉందన్నారు. ఎన్నికలకు ముందు ఆయన దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణుడని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై నిప్పులు చెరిగిన కేటీఆర్ మంగళవారం తెలంగాణ భవన్‌లో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు […]

రిటైర్డ్ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రూ.వెయ్యి కోట్ల బకాయిలు విడుదల
టెన్త్ ఫెయిలైన స్టూడెంట్స్ బిగ్ అలర్ట్.. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్ డేట్స్ వచ్చేశాయ్

Big Stories

×