E-Paper
Advertisement
ఈ స్కీమ్ కలెక్షన్ టార్గెట్ రూ. 260 కోట్లు.. వర్కౌట్ అయ్యేనా..?
తెలంగాణ ప్రాతినిధ్యం తగ్గితే సహించం.. మహిళా బిల్లుతో ముడిపెట్టడం ఏంటి?, మరో ఉద్యమం తీసుకుస్తాం: కవిత

తెలంగాణ ప్రాతినిధ్యం తగ్గితే సహించం.. మహిళా బిల్లుతో ముడిపెట్టడం ఏంటి?, మరో ఉద్యమం తీసుకుస్తాం: కవిత

నియోజకవర్గాల పునర్విభజన ముసుగులో తెలంగాణకు అన్యాయం చేసే కుట్ర జరుగుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ లో తెలంగాణ రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం కుట్రలను సాగనివ్వబోమని హెచ్చరిస్తూ గురువారం ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మహిళా బిల్లుకు డీలిమిటేషన్ కు అసలు సంబంధం ఏమిటని ఆమె ప్రశ్నించారు. మహిళా బిల్లు ఎప్పుడో ఆమోదం పొందిందని గుర్తుచేశారు. డీలిమిటేషన్ […]

బాబోయ్ 44 డిగ్రీల టెంపరేచర్.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, వీళ్లు బయటకు రావొద్దు!

బాబోయ్ 44 డిగ్రీల టెంపరేచర్.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, వీళ్లు బయటకు రావొద్దు!

రాష్ట్రవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఆకాశం నుండి నిప్పులు కురుస్తున్నాయా అన్నట్లుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రానున్న ఐదు రోజుల పాటు ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ జిల్లాల్లో 44 డిగ్రీల టెంపరేచర్.. బయటకు రావొద్దు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో సైతం ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. సంగారెడ్డి […]

ఫైనల్ స్టేజ్‌లో ఏఐసీసీ పదవుల ప్రాసెస్.. నేడో రేపో జీవో జారీ..!
తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి

తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి

తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సీనియర్ నాయకులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి గురువారం పార్లమెంట్ భవనంలో రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి నరేంద్ర రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం వేం నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తనకు ఈ గొప్ప అవకాశాన్ని కల్పించిన కాంగ్రెస్ అధిష్టానానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ […]

ప్రభుత్వ ప్రాథమిక స్థాయిలో మందుల్లేవ్.. సర్వేలో వెలుగులోకి సంచలనాలు..?
CBN : దక్షిణాది కోసం శిష్యుడి ఫైట్.. గురువు మద్దతు ఎవరికి?
డీలిమిటేష‌న్‌కు వ్య‌తిరేకంగా హైద‌రాబాద్‌లో భారీ ర్యాలీ! అఖిల‌ప‌క్ష స‌మావేశంలో నిర్ణ‌యం..

డీలిమిటేష‌న్‌కు వ్య‌తిరేకంగా హైద‌రాబాద్‌లో భారీ ర్యాలీ! అఖిల‌ప‌క్ష స‌మావేశంలో నిర్ణ‌యం..

కేంద్రం ఏక‌ప‌క్షంగా, స‌మాఖ్య రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా డీలిమిటేష‌న్ ప్ర‌క్రియ చేప‌డుతున్న‌ద‌ని అఖిల ప‌క్షం అభిప్రాయ‌ప‌డింది. కేంద్రం విధానానికి, డీలిమిటేష‌న్‌కు వ్య‌తిరేకంగా హైద‌రాబాద్‌లో ర్యాలీ నిర్వ‌హించి తెలంగాణ రాష్ట్రం నుంచి నిర‌స‌న‌ను వ్య‌క్తం చేయాల‌ని ఈ స‌మావేశం నిర్ణ‌యం తీసుకున్న‌ది. బేగంపేట్‌లోని హోట‌ల్ టూరిజం ప్లాజాలో జ‌రిగిన అఖిల‌ప‌క్ష స‌మావేశానికి వివిధ ప్ర‌జా సంఘాల నేత‌లు, రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధులు హాజ‌రై మాట్లాడారు. పార్ల‌మెంటులో హ‌డావుడిగా డీలిమిటేష‌న్ బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర ప్ర‌భుత్వ తీరుపై స‌భ‌లో […]

Delimitation : గొంతెత్తిన తెలంగాణ.. సర్కారుకు జై!
సింగరేణి హైస్కూల్‌లో ఉద్రిక్తత.. హనుమాన్ మాల ధరించిన విద్యార్థికి అనుమతి నిరాకరణ.. ఆపై ఏం జరిగిందంటే?

సింగరేణి హైస్కూల్‌లో ఉద్రిక్తత.. హనుమాన్ మాల ధరించిన విద్యార్థికి అనుమతి నిరాకరణ.. ఆపై ఏం జరిగిందంటే?

Hanuman Mala: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలంలో గల సింగరేణి హైస్కూల్ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హనుమాన్ మాల ధరించి, నిష్ఠతో పాఠశాలకు వచ్చిన ఓ విద్యార్థిని ప్రధానోపాధ్యాయురాలు అడ్డుకోవడం ఈ వివాదానికి దారితీసింది. విద్యాబుద్ధులు నేర్పే పాఠశాల ప్రాంగణంలో మతపరమైన ఆచారాల పట్ల వివక్ష చూపడంపై స్థానికంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. హెడ్ మాస్టర్ వివాదాస్పద నిర్ణయం వివరాల్లోకి వెళ్తే.. సదరు విద్యార్థి హనుమాన్ దీక్షలో ఉండి, మాల ధరించి పాఠశాలకు […]

రాష్ట్ర జనాభా 3.55 కోట్లు, దేశానికి దిక్సూచిగా తెలంగాణ సర్వే, మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

రాష్ట్ర జనాభా 3.55 కోట్లు, దేశానికి దిక్సూచిగా తెలంగాణ సర్వే, మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

Telangana Caste Survey: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎస్ రామకృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సర్వే గణాంకాలను వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా సామాజిక న్యాయం సాధించడంలో ఈ నివేదిక ఒక చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటిని […]

హైదరాబాద్‌లో ఘోరం.. ఆభరణాల పేరుతో రూ.50 కోట్ల మోసం, సుకేష్ గుప్తాపై మరో కేసు
ప్రెస్ క్లబ్‌కు వస్తావా?.. చర్చకు సిద్ధమా?.. మంగ్లీకి అడ్వకేట్ సుబ్బారావు స్ట్రాంగ్ కౌంటర్
అసైన్డ్ భూములపైనే కాంగ్రెస్ కన్ను.. రైతుల భూములు లాక్కుంటే ఊరుకోం: కల్వకుంట్ల కవిత

Big Stories

×