E-Paper
Advertisement
Elections : 2028లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు?
చిత్తశుద్ధి లేని బీజేపీని చిత్తు చేయండి.. కవిత సంచలన విమర్శలు

చిత్తశుద్ధి లేని బీజేపీని చిత్తు చేయండి.. కవిత సంచలన విమర్శలు

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వానికి మహిళా సాధికారతపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఈ పరిణామం మరోసారి నిరూపించిందని ఆమె విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఆమె ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ కేంద్రంలోని అధికార పార్టీ అనుసరిస్తున్న ద్వంద్వ నీతిని ఎండగట్టారు. మహిళా బిల్లును డీలిమిటేషన్ ప్రక్రియతో ముడిపెట్టడం వల్లే అది లోక్‌సభలో వీగిపోయిందని కవిత విశ్లేషించారు. చట్టసభల్లో మహిళలకు […]

చరిత్రలో ఈ రోజు బ్లాక్‌ డేగా నిలిచిపోతుంది: రాంచందర్ రావు
నల్ల రిబ్బన్లతో ప్రభుత్వ ఉద్యోగుల మహా నిరసన!
లోక్‌సభలో వీగిపోయిన మహిళా బిల్లు.. ప్రజాస్వామ్య విజయం అన్న సీఎం రేవంత్ రెడ్డి!
గద్వాల జిల్లాలో చిరుత కలం కలం.. బిక్కు బిక్కు మంటున్న గ్రామస్తులు
కందుగుల ఆరోగ్య ఉపకేంద్రంలో ఆకస్మిక తనిఖీలు.. ANMలకు షోకాజ్ నోటీసులు జారీ!
వర్షాకాలం ముందే టెస్టులు పూర్తి.. ఆ తర్వాతే శాశ్వత మరమ్మతులు.. ఎన్ డీఎస్ ఏ ఛైర్మన్‌తో మంత్రి ఉత్తమ్ భేటీ

వర్షాకాలం ముందే టెస్టులు పూర్తి.. ఆ తర్వాతే శాశ్వత మరమ్మతులు.. ఎన్ డీఎస్ ఏ ఛైర్మన్‌తో మంత్రి ఉత్తమ్ భేటీ

Uttam Kumar Reddy: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో, శాస్త్రీయ విధానంలో చేపడుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఛైర్మన్ అనిల్ జైన్తో సమావేశమై, బ్యారేజీల భద్రత, మరమ్మతులపై సుదీర్ఘంగా చర్చించారు. బ్యారేజీల మరమ్మతుల విషయంలో ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం […]

ఎక్స్‌సెలెన్షియా విద్యార్థుల విజయ కేతనం.. టాపర్లుగా నిలిచినవిద్యార్థులు

ఎక్స్‌సెలెన్షియా విద్యార్థుల విజయ కేతనం.. టాపర్లుగా నిలిచినవిద్యార్థులు

Student Success: స్వేచ్ఛ బ్యూరో: టాప్ ర్యాంకులు సాధించడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థి తన పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడమే అసలైన విద్యా లక్ష్యమని ఎక్స్‌సెలెన్షియా విద్యాసంస్థలు వెల్లడించాయి. ఈ ఏడాది కూడా విద్యార్థుల అంకితభావం, ఉపాధ్యాయుల కృషితో రికార్డు స్థాయి ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపాల్ ఇన్ఫినిటమ్ నీరజా తెలిపారు. శుక్రవారం శామీర్పేట్ లో ఎక్స్‌సెలెన్షియా విద్యాసంస్థలో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఉపయోగపడే నైపుణ్యాలు.. ఈ సందర్భంగా నీరజా మాట్లాడుతూ దేశ నిర్మాణం అంటే […]

KCR :  కేసీఆర్ మౌనమెందుకు? సూపర్ చాన్స్ మిస్ చేసుకున్నారా?

KCR : కేసీఆర్ మౌనమెందుకు? సూపర్ చాన్స్ మిస్ చేసుకున్నారా?

రాజకీయ పార్టీలకు చాన్స్ దొరికితే చాలు.పోయిన అధికారాన్ని ఎలాగోలా తిరిగి దక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నది.మరోసారి అధికారంలోకి వచ్చేందుకు నానా తంటాలు పడుతున్నది. అధికార కాంగ్రెస్ ఏ చిన్న తప్పు చేసి దొరికినా దానిని తమకు పాజిటివ్‌గా మార్చుకుని హస్తం పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తున్నది. సాధారణంగా ప్రతిపక్ష నాయకుడు ఎల్లప్పుడూ అధికార పార్టీని కార్నర్ చేస్తుంటాడు.కానీ, రాష్ట్రంలో అంతా రివర్స్‌లో జరుగుతున్నది.ప్రతిపక్షం పాత్రను సైతం అధికార […]

మీకు ఫ్యాన్సీ నంబర్ కావాలా.. అయితే రవాణా శాఖ కొత్త రూల్స్.. ఇలా అప్లై చేయండి..?

మీకు ఫ్యాన్సీ నంబర్ కావాలా.. అయితే రవాణా శాఖ కొత్త రూల్స్.. ఇలా అప్లై చేయండి..?

Vahan Portal: స్వేచ్ఛ బ్యూరో: భారత ప్రభుత్వ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (నిక్) అభివృద్ధి చేసిన వాహన్ పోర్టల్‌ను రాష్ట్రవ్యాప్తంగా వాహన సంబంధిత సేవలను సరళీకృతం చేయడానికి, డిజిటలైజ్ చేయడానికి అమలు చేస్తోందని రవాణాశాఖ కమిషనర్ ఇలంబరితి, ఎన్ ఫోర్స్ మెంట్ జాయింట్ ట్రాన్స్ పోర్టు కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. గురువారం మీడియా ప్రకటన విడుదల చేశారు. వాహన్ అమలు దశలవారీగా (ఫేజ్‌లవారీగా), మాడ్యూల్ వారీగా కొనసాగుతోందన్నారు. ఫ్యాన్సీ నంబర్.. వాహన్ తాత్కాలిక రిజిస్ట్రేషన్లు […]

కాళేశ్వరం రిపేర్లపై రేవంత్ సర్కార్ యాక్షన్ ప్లాన్.. కల్నల్ మెహ్రా నేతృత్వంలో హైలెవల్ కమిటీ

కాళేశ్వరం రిపేర్లపై రేవంత్ సర్కార్ యాక్షన్ ప్లాన్.. కల్నల్ మెహ్రా నేతృత్వంలో హైలెవల్ కమిటీ

కాళేశ్వరం ప్రాజెక్టు మనుగడపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ.. అన్నారం.. సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ దిశగా అడుగులు వేగవంతం చేసింది. ఈ మూడు బ్యారేజీల మరమ్మతులు.. పునరుద్ధరణ పనులను సమన్వయం చేసేందుకు ఒక ప్రత్యేక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి కల్నల్ పరిచిత్ మెహ్రా నేతృత్వం వహించనున్నారు. దేశంలోని అత్యుత్తమ ఇంజినీర్లు, ప్రాజెక్టు నిపుణులు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు. క్షేత్రస్థాయిలో పనుల […]

Delimitation : తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ రగిలించారా?
పైసలు పక్కదారి పడితే మీ పని పటా పంచెలే.. కలెక్టర్ వార్నింగ్!

Big Stories

×