E-Paper
Advertisement
Hyderabad Drugs Case: డ్రగ్స్ కేసులు.. యువతులే నిందితులు..
Panjagutta CI Arrest: మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసు.. పంజాగుట్ట మాజీ సీఐ అరెస్ట్..

Panjagutta CI Arrest: మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసు.. పంజాగుట్ట మాజీ సీఐ అరెస్ట్..

Panjagutta CI Arrest(Hyderabad latest news): పంజాగుట్ట మాజీ ఇన్‌స్పెక్టర్‌ దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్‌ చేసిన రోడ్డు ప్రమాద ఘటనలో.. మాజీ ఇన్‌స్పెక్టర్‌ దుర్గారావు నిందితుడిగా ఉన్నారు. రాహిల్‌ను తప్పించేందుకు కీలక పాత్ర పోషించారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే దుర్గారావును విధుల నుంచి సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. ఇప్పుడు దుర్గారావుని గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే […]

TSPSC New Secretary: టీఎస్ పీఎస్సీ కార్యదర్శిగా నవీన్ నికోలస్.. మరో ఆరుగురికి శాఖల మార్పు
TS Cabinet Meeting Highlights: తెలంగాణ క్యాబినెట్ లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే.. రాష్ట్ర చిహ్నం మార్పు!
Dead Body In Car : మణికొండలో కలకలం.. కారులో మృతదేహం..
Medaram Jathara: మేడారం వనదేవతల జాతర.. పోటేత్తిన భక్తులు..
Venkaiah Naidu : మోదీపై గౌరవంతోనే స్వీకరించా.. వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు..

Venkaiah Naidu : మోదీపై గౌరవంతోనే స్వీకరించా.. వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు..

Venkaiah Naidu news(Today’s news in telugu): తన జీవితంలో అవార్డులు, సన్మానాలు పెద్దగా తీసుకోలేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పద్మవిభూషణ్‌ పురస్కారం ఇస్తున్నట్లు కేంద్రం చెబితే ప్రధాని మోదీపై గౌరవంతో అంగీకరించానని పేర్కొన్నారు. పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు వారిని శిల్పకళావేదికలో తెలంగాణ ప్రభుత్వం సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి సన్మానం చేయడం గొప్ప విషయమని వెంకయ్య నాయుడు అన్నారు. అందుకు సీఎం రేవంత్‌ని అభినందిస్తున్నానని పేర్కొన్నారు. […]

CM Revanth Reddy :  పాపాలను కాంగ్రెస్ పై నెట్టే కుట్ర.. బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్..
CM Revanth Reddy : ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 25లక్షల పురస్కారం..
Padma Awardees Felicitation : “పద్మ” గ్రహీతలను సత్కరించిన సీఎం రేవంత్.. హాజరైన మంత్రులు

Padma Awardees Felicitation : “పద్మ” గ్రహీతలను సత్కరించిన సీఎం రేవంత్.. హాజరైన మంత్రులు

Padma Awardees Felicitation(Latest news in telangana): ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది.హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరు అయ్యారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు , పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పద్మవిభూషణ్‌ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీనటుడు చిరంజీవిని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు […]

Water in Gas Cylinder : ఇదెక్కడి విడ్డూరం.. గ్యాస్ సిలిండర్‌లో నీళ్లు..
TSPSC: ఉద్యోగ పరీక్షల ఫలితాలపై కసరత్తు.. వారం రోజుల్లో విడుదలయ్యేలా లక్ష్యం..

TSPSC: ఉద్యోగ పరీక్షల ఫలితాలపై కసరత్తు.. వారం రోజుల్లో విడుదలయ్యేలా లక్ష్యం..

TSPSC: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. ఇప్పటికే పరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్లకు త్వరలో 1:2 నిష్పత్తిలో ఎంపిక జాబితాలను ప్రకటించనుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై ప్రభుత్వం పరిపాలనాపరమైన విధాన నిర్ణయం తీసుకోనుందని సమాచారం. వీటి అమలు కోసం ఇప్పటికే సాధారణ పరిపాలనశాఖ, టీఎస్‌పీఎస్సీ, మహిళా సంక్షేమశాఖలు సంయుక్తంగా ముసాయిదా విధానాన్ని రూపొందించారు. అత్యంత కీలకమైన ఈ రిజర్వేషన్ల అమలు కోసం సంబంధించిన ఫైల్‌ను సీఎం […]

Bonthu Ram Mohan: బీఆర్ఎస్ కు వరుస షాక్ లు.. పార్టీ వీడే యోచనలో మాజీ మేయర్
Rowdy Constable: రక్షకుడే భక్షకుడై.. సామాన్యుడి కన్ను పగల గొట్టిన కానిస్టేబుల్..

Big Stories

Advertisement
×