E-Paper
Advertisement
Hyderabad : బాల‌రాముడి ప్రాణ‌ప్ర‌తిష్ఠ ముహూర్తానికే ప్రసవం.. వైద్యుల‌ను కోరిన జంట..
CM Revanth Reddy :మూసీ రివర్ ఫ్రంట్.. అర్బన్ డెవలప్ మెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్..

CM Revanth Reddy :మూసీ రివర్ ఫ్రంట్.. అర్బన్ డెవలప్ మెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్..

CM Revanth Reddy : మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్, అర్బన్ డెవలప్ మెంట్, గ్రీన్ స్పేసెస్‌పై.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. దుబాయ్‌లో 70కి పైగా ప్రపంచ డిజైన్, ప్లానింగ్.. ఆర్కిటెక్చర్ సంస్థలు, కన్సల్టెన్సీలు, నిపుణులతో ఆయన చర్చలు జరిపారు. మూసీ ప్రక్షాళణపై.. ప్రపంచ అర్బన్ మాస్టర్ ప్లాన్ డెవలపర్లు, సిటీ స్కేప్ డిజైనర్లు భాగస్వామ్యంపైనా సీఎం దృష్టి సారించారు. 56 కిలోమీటర్ల పొడవైన మూసీ రివర్ ఫ్రంట్, గ్రీన్ అర్బన్ స్పేస్‌లను అభివృద్ధి, వాణిజ్య వ్యాపారాలు,పెట్టుబడి నమూనాలపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.

Congress : రేపు కాంగ్రెస్ కేంద్ర మేనిఫెస్టో కమిటీ భేటీ.. హాజరు కానున్న సీఎం రేవంత్..
Kishan Reddy : బీఆర్ఎస్‌కు ఓటేస్తే మూసీ నదిలో వేసినట్టే.. కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..
Mayor Kavya : మేయర్ సీటుకు ఎసరు..? 19 మంది కార్పొరేటర్ల అవిశ్వాస తీర్మానం..

Mayor Kavya : మేయర్ సీటుకు ఎసరు..? 19 మంది కార్పొరేటర్ల అవిశ్వాస తీర్మానం..

Mayor Kavya : బీఆర్ఎస్‌కు అవిశ్వాసాల తీర్మానాలు తలనొప్పిగా మారాయి. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌ నగరపాలక సంస్థలో మేయర్ మేకల కావ్యపై పలువురు కార్పొరేటర్లు మరోసారి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల ముందు 19 మంది మేయర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మేడ్చల్ కలెక్టర్‌కు తెలియజేశారు. రాజకీయ ఒత్తిళ్లు, అసెంబ్లీ ఎన్నికలు తదితర కారణాలతో తీర్మానం వాయిదా పడింది. ఈ అంశంపై కార్పొరేటర్లు ఇటీవలే కలెక్టర్‌ను కలిశారు. త్వరలో […]

Komuravelli Mallanna : భక్తులకు శుభవార్త.. కొత్త రైల్వే స్టేషన్‌ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
TS Govt : కొత్తగా ముగ్గురు సలహాదారులు..  కేబినెట్ హోదా కల్పిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ..

TS Govt : కొత్తగా ముగ్గురు సలహాదారులు.. కేబినెట్ హోదా కల్పిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ..

TS Govt : తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు సలహాదారులను, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం సలహాదారుగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులుగా మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, కాంగ్రెస్‌ నేత హర్కర వేణుగోపాల్‌ను సలహాదారులగా నియమించింది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే మల్లు రవిని నియమించిది. ఈ నలుగురికీ కేబినెట్‌ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా షబ్బీర్‌ అలీ వ్యవహరించనున్నారు. ప్రొటోకాల్‌, పౌర సంబంధాల సలహాదారుగా వేణుగోపాల్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

Malla Reddy : మల్లారెడ్డికి భారీ షాక్ .. కాంగ్రెస్ లో చేరనున్న 19 మంది కార్పొరేటర్లు..
CM Revanth Reddy : లండన్ పర్యటనలో సీఎం రేవంత్.. మూసీ నది పునరుజ్జీవానికి అధ్యయనం..

CM Revanth Reddy : లండన్ పర్యటనలో సీఎం రేవంత్.. మూసీ నది పునరుజ్జీవానికి అధ్యయనం..

CM Revanth Reddy : తెలంగాణకు పెట్టుబడులపై దృష్టి పెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి.. విదేశీ పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, మూసీ ప్రక్షాళనే లక్ష్యంగా విదేశీ పర్యటనలో ఉన్న రేవంత్‌..ఈ దశలోనే స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రతి సంవత్సరం ఏర్పాటయ్యే ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యారు. అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత గౌతమ్ అదాని, టాటా సన్స్ చీఫ్ ఎన్ చంద్రశేఖరన్ సహా పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యారు. 15 వేల కోట్ల రూపాయల విలువ చేసే పెట్టుబడులకు సంబంధించిన అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

Hyderabad : హైదరాబాద్ లో గుట్టుగా వ్యభిచారం.. అఖిల్ పహిల్వాన్ అరెస్ట్..
CM Revanth Reddy : “పార్లమెంట్ ఎన్నికల్లోనూ BRS, BJP గుర్తులను 100 మీటర్ల గొయ్యి తీసి పాతిపెడతా..”
Mancherial : అర్ధరాత్రి పురిటి నొప్పులు.. అటవీ ప్రాంతంలో డెలివరీ.. అతడే దేవుడయ్యాడు..
Cyber Crime : కొరియర్ పేరుతో వ్యాపారికి టోకరా.. కోటి రూపాయలు స్వాహా..
Rajanna Sircilla : సీతమ్మకు సిరిసిల్ల నేతన్న బంగారు చీర.. ప్రధాని మోదీ ప్రశంస..

Big Stories

Advertisement
×