E-Paper
Advertisement
Jagtial : విధి ఆడిన వింత నాటకం.. రోడ్డు ప్రమాదం.. సాయం చేస్తుండగా మరో యాక్సిడెంట్..
Jogulamba Gadwal : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్..
Fake Passports In korutla : నకిలీ పాస్‌పోర్టుల కలకలం.. సీఐడీ రైడ్స్.. వెలుగులోకి సంచలన విషయాలు..
CM Revanth Reddy : మూసీ నదికి పునర్ వైభవం.. పక్కా ప్లాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి..
Uttam Kumar Reddy : సాగునీటి ప్రాజెక్టులపై మంత్రుల సమీక్ష.. సీతారామ ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న మంత్రి ఉత్తమ్..
CEO Death In Ramoji Film City : సెలబ్రేషన్స్ లో డేంజరస్ స్టంట్.. ఓ కంపెనీ సీఈవో మృతి..
Ayodhya Ram Mandir On Wheels : నడిచే రామ మందిరం..  భక్తుడి వినూత్న ఆవిష్కరణ..
Hyderabad :  ఇద్దరి యువతులపై దాడి.. భయంతో  నిందితుడు ఆత్మహత్య..
Jupally Krishna Rao : ‘బంగారు తెలంగాణ అని అప్పుల కుప్పగా మార్చారు’.. బీఆర్ఎస్‌పై మంత్రి జూపల్లి ఫైర్..

Jupally Krishna Rao : ‘బంగారు తెలంగాణ అని అప్పుల కుప్పగా మార్చారు’.. బీఆర్ఎస్‌పై మంత్రి జూపల్లి ఫైర్..

Jupally Krishna Rao : తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగానే అదానీని సీఎం రేవంత్‌ రెడ్డి కలిశారని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో చీకటి జీవోలు ఇచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం బంగారుపళ్లెం కాదు.. అప్పుల కుప్పగా మార్చారని పేర్కొన్నారు. రూ.7 లక్షల కోట్ల అప్పు చేశారని తెలిపారు. రూ.40 వేల కోట్లు వడ్డీలకే పోతోందని వాపోయారు. గాంధీ భవన్‌లో మంత్రి మాట్లాడుతూ బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లుకు పార్లమెంటులో బీఆర్ఎస్ మద్దతు తెలిపిందని గుర్తుచేశారు. ఇరుపార్టీల స్నేహాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు. అందువల్లే రూ.వేల కోట్లు కుమ్మరించినా.. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలవలేదని చెప్పారు.

Nagarkurnool : ఆభరణాల కోసం వృద్ధురాలు హత్య.. నిందితుడు దొరికాడు ఇలా..!
Hyderabad : చిన్నారుల మధ్య ఘర్షణ.. 12 మంది విద్యార్థుల దాడి.. ఓ బాలుడు మృతి..
Higher Education : ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ గా లింబాద్రి.. వైస్ ఛైర్మన్ గా వెంకటరమణ కొనసాగింపు..
TSPSC : ముగిసిన టిఎస్పీఎస్సీ మెంబర్స్ అప్లికేషన్ ప్రాసెస్.. సీఎం రాగానే నిర్ణయం..!
Hyderabad : గంజాయి మత్తులో దొంగతనం.. దేహశుద్ది చేసిన స్థానికులు..

Big Stories

Advertisement
×