E-Paper
Advertisement

బిగ్ బ్రేకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

బిగ్ బ్రేకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Advertisement

Fuel Prices: పెట్రోల్, డిజిల్ ధరలను కేంద్రం మళ్లీ పెంచింది. దీంతో ఈ రోజు ఉదయం 6 గంటల నుండి కొత్త ధరలు అమలు లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. లీటర్ పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలను కేంద్రం పెంచింది. ఉదయం 6గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో ఈనెలలో మూడోసారి పెట్రోల్, డీజిల్ ధరలు లను కేంద్రం పెంచింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.112.84, డీజిల్ రూ.100.94 గా అమలు చేశారు. ఇంధన ధరల పెంపుతో వాహనాదారులు ఆందోళన చెందుతున్నారు.

Also read: Today Movies in TV : శనివారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు అవ్వకండి..

నిత్యావసరాలపై తీవ్ర ప్రభావం..

Advertisement

దేశంలో డీజిల్ పట్రోల్ ధరలు పెరగడం వల్ల రవాణా రంగాలపై తీవక్ర ప్రభావం పడే అంవకాశం ఉంది. రవాణా ఖర్చులు పెరిగితే దీని ప్రభావం నేరుగా కూరగాయలు, పాలు, నిత్యావసం వస్థులవులపై తీంవ్ర ప్రభాంవం చూపుతుంది. ఇప్పటికే కేంద్రం మూడవ సారీ ఇంధన ధరలు పెంచడంతో సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందుల ఎదురవుతున్నాయి. కార్మికులు, ఆటో డ్రైవర్లు, లారీ యజమానులు, క్యబ్ డ్రైవర్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు నాయకుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Also read: ఈఎంఐ కట్టలేదని భార్య భర్తలపై భౌతిక దాడి కలకలం

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×