E-Paper
Advertisement

ఆగి ఉన్న లారీకిందికి దూసుకెళ్లిన స్కూల్ బస్సు.. స్పాట్‌లో నలుగురు..?

ఆగి ఉన్న లారీకిందికి దూసుకెళ్లిన స్కూల్ బస్సు.. స్పాట్‌లో నలుగురు..?
Advertisement

School Bus: స్వేచ్చ బ్యూరో: మేడ్చల్‌లోని ఎల్లంపేట మున్సిపల్ సమీపంలోని జాతీయ రహదారి-44పై శనివారం ఉదయం స్కూల్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

Also Read: అల్లూరి జిల్లా స్కూల్‌లో మత్తు మాస్టర్.. ఫుల్లుగా తాగోచ్చి బెంచీపై పడిపోయిన టీచర్!

వెనుక నుండి..

Advertisement

కళాకళ్ నుంచి మేడ్చల్ వైపు వెళ్తున్న సెయింట్ క్లారెట్ స్కూల్ బస్సు (ఏపీ 29 వీ 9430) ఎల్లంపేట సమీపానికి చేరుకోగానే రోడ్డుపక్కన నిలిపి ఉన్న గూడ్స్ లారీ (ఎంహెచ్ 18 ఏఏ 9630) వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోక్షిత్ రాజ్ పాల్ పంటి గాయానికి గురికాగా, లక్ష్మీ ప్రసన్నకు గడ్డం వద్ద స్వల్ప గాయం అయింది. హాసిని, హన్వికలకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదంలో బస్సు, లారీ దెబ్బతిన్నాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also read: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్.. వెలుగులోకి మరో 2 కొత్త డిమాండ్లు!

Related News

నిస్ప‌క్ష‌పాత‌మే ఊపిరిగా.. జ‌నామోద‌మే వార‌ధిగా.. బిగ్ టీవీ గ్రాండ్ రీ-లాంచ్‌!

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై.. మంత్రి పొన్నం షాకింగ్ కామెంట్స్!

సిద్దిపేట జిల్లాలో సినిమా రేంజ్ సీన్.. పోలీసులకు హ్యాండ్ ఇచ్చి ఖైదీ పరార్!

Rythu Bima: తెలంగాణ రైతులకు షాకింగ్ న్యూస్.. ఆగిపోనున్న రైతు బీమా పథకం!

హై అలర్ట్.. తెలంగాణలో నేటి నుంచి మళ్లీ భారీ వర్షాలు.. ఆ 10 జిల్లాల ప్రజలు జాగ్రత్త!

హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు ఎండ్‌కార్డ్.. సీఎం రేవంత్ బిగ్ మాస్టర్ ప్లాన్!

మానవత్వం చాటుకున్న మంత్రి జూపల్లి.. కాన్వాయ్‌లోనే బాధితుడి తరలింపు!

Big Stories

Advertisement
×