E-Paper
Advertisement

SSC Exams: పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం.. ఐదు నిమిషాలు ఆలస్యమైతే నో ఎంట్రీ

SSC Exams: పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం.. ఐదు నిమిషాలు ఆలస్యమైతే నో ఎంట్రీ
Advertisement

SSC Exams:  రేపటి నుంచి ఎఫ్రిల్​ 16వ తేదీ వరకు పదోవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. అందుకు తగ్గట్టుగా జిల్లా వైద్యాధికారులు ఏర్పాట్లు సిద్దం చేశారు. సుమారుగా నెల రోజుల పాటు పరీక్షలు కొనసాగనున్న నేపథ్యంలో తల్లిదండ్రులు విద్యార్ధుల పట్ల ప్రత్యేక చోరవ తీసుకోవడం జరుగుతుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సుమారుగా 1,19,606 మంది విద్యార్ధులు పరీక్ష వ్రాయనున్నారు. పరీక్షలు ఉదయం 9:30 నుంచి 12:30లకు వరకు సమయంలోనే పరీక్ష కొనసాగనుంది.

Also Read: Indian Army: ఆర్మీ ఆఫీసర్ కావాలనుకుంటున్నారా..? ఇదే మంచి అవకాశం, ఇంకెందుకు ఆలస్యం

పరీక్ష కేంద్రం లోపలికి అనుమతి ఉండదు 

Advertisement

ఏలాంటి కారణంతోనైన ఐదు నిమిషాలు ఆలస్యమైతే పరీక్ష కేంద్రం బయటే ఉంచనున్నారు. పరీక్ష కేంద్రం లోపలికి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పరీక్ష సమయంలో ఏలాంటి లోపలు లేకుండా పకడ్బందిగా ఏర్పాట్లు చేయనునన్నారు. అంతేకాకుండా పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్ధులకు మౌళిక వసతుల కల్పన, పోలీసు బందోబస్తు వంటి ఏర్పాట్లు పూర్తి చేశారు.

Also Read: Kamakshi Bhaskarla: నిరాశగా అనిపిస్తే చాలు.. శవాల మధ్యలో కూర్చుంటా.. హీరోయిన్ షాకింగ్ వ్యాఖ్యలు..!

Advertisement

 

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×