SSC Exams: రేపటి నుంచి ఎఫ్రిల్ 16వ తేదీ వరకు పదోవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. అందుకు తగ్గట్టుగా జిల్లా వైద్యాధికారులు ఏర్పాట్లు సిద్దం చేశారు. సుమారుగా నెల రోజుల పాటు పరీక్షలు కొనసాగనున్న నేపథ్యంలో తల్లిదండ్రులు విద్యార్ధుల పట్ల ప్రత్యేక చోరవ తీసుకోవడం జరుగుతుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సుమారుగా 1,19,606 మంది విద్యార్ధులు పరీక్ష వ్రాయనున్నారు. పరీక్షలు ఉదయం 9:30 నుంచి 12:30లకు వరకు సమయంలోనే పరీక్ష కొనసాగనుంది.
Also Read: Indian Army: ఆర్మీ ఆఫీసర్ కావాలనుకుంటున్నారా..? ఇదే మంచి అవకాశం, ఇంకెందుకు ఆలస్యం
ఏలాంటి కారణంతోనైన ఐదు నిమిషాలు ఆలస్యమైతే పరీక్ష కేంద్రం బయటే ఉంచనున్నారు. పరీక్ష కేంద్రం లోపలికి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పరీక్ష సమయంలో ఏలాంటి లోపలు లేకుండా పకడ్బందిగా ఏర్పాట్లు చేయనునన్నారు. అంతేకాకుండా పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్ధులకు మౌళిక వసతుల కల్పన, పోలీసు బందోబస్తు వంటి ఏర్పాట్లు పూర్తి చేశారు.
Also Read: Kamakshi Bhaskarla: నిరాశగా అనిపిస్తే చాలు.. శవాల మధ్యలో కూర్చుంటా.. హీరోయిన్ షాకింగ్ వ్యాఖ్యలు..!