E-Paper
Advertisement
Telangana Education: పీజీఐ ర్యాంకింగ్స్‌లో దూసుకుపోయిన తెలంగాణ.. ఫలించిన సీఎం రేవంత్ వ్యూహం!
ICT Instructors: మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ విద్యాశాఖ..!

ICT Instructors: మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ విద్యాశాఖ..!

ICT Instructors: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను బలోపేతం చేసేందుకు, కంప్యూటర్ ల్యాబ్‌ల వినియోగాన్ని పెంచేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,288 ప్రభుత్వ పాఠశాలల్లో సర్వీస్ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 1,644 మంది ఐసీటీ(ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీచేశారు. 1,700 స్కూళ్ల కోసం.. మొత్తం ఇన్‌స్ట్రక్టర్లలో సమగ్ర […]

విద్యార్థులకు తీపి కబురు.. ఇకపై ప్రతి నెలా రూ.250 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్!
Pre-Primary Education: ప్రభుత్వ బడుల్లో ప్రీ-ప్రైమరీ క్లాసుల ధమాకా.. అదనంగా మరో 2,769 స్కూళ్లు..!

Pre-Primary Education: ప్రభుత్వ బడుల్లో ప్రీ-ప్రైమరీ క్లాసుల ధమాకా.. అదనంగా మరో 2,769 స్కూళ్లు..!

Pre-Primary Education: సేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ(పూర్వ ప్రాథమిక) తరగతుల నిర్వహణకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికోలస్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఇప్పటికే 1,362 పాఠశాలల్లో ఈ విధానాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టగా, ప్రస్తుత 2026-27 విద్యా సంవత్సరంలో అదనంగా మరో 2,769 ప్రభుత్వ పాఠశాలలకు అనుమతులు మంజూరయ్యాయి. జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం-ఫౌండేషనల్ స్టేజ్ 2022 […]

ఇష్టపడి చదవండి.. దేశానికే ఆదర్శం కాండి.. విద్యార్థులకు సీఎం రేవంత్ పిలుపు!
PM POSHAN: గుజరాత్ రాష్ట్రం తరహాలో.. తెలంగాణలో తిథి భోజనం అమలు..!

PM POSHAN: గుజరాత్ రాష్ట్రం తరహాలో.. తెలంగాణలో తిథి భోజనం అమలు..!

PM POSHAN: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ఈనెల 15 నుంచి రీఓపెన్ అవ్వనున్నాయి. అందులో భాగంగా అదేరోజు నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని(పీఎం పోషణ్) పునఃప్రారంభించనున్నారు. 2026-27 విద్యాసంవత్సరంలో ఈ పథకాన్ని ఎటువంటి అంతరాయాలు లేకుండా, అత్యంత సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేవలం 41 శాతం.. ప్రధానంగా రాష్ట్రంలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నాణ్యత, పర్యవేక్షణ పెంచేందుకు […]

రేవంత్ ఒక హిట్లర్.. విద్యాశాఖ ఒక సర్కస్.. కవిత సంచలనం!
లక్ష్మీపురం ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనుల పరిశీలన.. అధికారులకు భట్టి కీలక ఆదేశాలు!

లక్ష్మీపురం ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనుల పరిశీలన.. అధికారులకు భట్టి కీలక ఆదేశాలు!

Bhatti Vikramarka:స్వేచ్ఛ బ్యూరో: ​విద్యకు ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని బోనకల్లు మండలం లక్ష్మీపురంలోని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను డిప్యూటీ సీఎం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు కేవలం భవనాలు కావని, అవి రేపటి తరాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్దే ‘దార్శనిక దేవాలయాలు’ అని అభివర్ణించారు. నాణ్యతతో.. వేగంగా పూర్తి చేయాలి […]

పదో తరగతి విద్యార్థులకు అదిరిపోయే అవకాశం..!
రేపే పాలిసెట్ ఎక్సామ్.. పరీక్షకు ముందు ఇవి గుర్తున్నాయా..?
తెలంగాణ గ్రామీణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే మూడేళ్లు ఉచితం..?

తెలంగాణ గ్రామీణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే మూడేళ్లు ఉచితం..?

Online Coaching: స్వేచ్చ బ్యూరో: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో అక్షరదాన ఛారిటబుల్ ట్రస్ట్ సహకారంతో తెలంగాణ ఎస్‌సీఈఆర్‌టీ కీలక నిర్ణయం తీసుకుంది. ‘అక్షరమాల’ పేరుతో రాబోయే మూడేళ్లపాటు అంటే 2026-27 నుంచి 2028-29 వరకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ తరగతులను నిర్వహించనుంది. ఈ ఉత్తర్వులను ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ రమేష్ శనివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు గ్రామీణ విద్యార్థులకు వలంటీర్లుగా వ్యవహరించి […]

ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. జూన్ 12 నుండి అమల్లోకి కోత్త సేవలు..!

ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. జూన్ 12 నుండి అమల్లోకి కోత్త సేవలు..!

Online Services: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయులు, సిబ్బందికి అందించే పరిపాలనా సేవలను మరింత వేగవంతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సెలవులు, ఎన్‌ఓసీ, ఇతర ఫిర్యాదుల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ మాడ్యూళ్లను అందుబాటులోకి తీసుకురావాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 2026-27 విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే జూన్ 12 నుంచి దీన్ని పూర్తిస్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని ఆదేశించారు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ.. […]

విద్యార్ధుల ఆరోగ్యంపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్.. ఆ రెండు ట్రస్టులకు అల్పాహార భాద్యతలు..?

విద్యార్ధుల ఆరోగ్యంపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్.. ఆ రెండు ట్రస్టులకు అల్పాహార భాద్యతలు..?

School Breakfast: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని అందించనుంది. కాగా బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని రెండు ప్రముఖ స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది. మధ్యాహ్న భోజన బాధ్యతలను మహిళా సంఘాలే కొనసాగించనున్నాయి. బ్రేక్ ఫాస్ట్ పథకం నిర్వహణను ప్రభుత్వం భౌగోళికంగా విభజించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని పాఠశాలల్లో అల్పాహార పంపిణీ బాధ్యతలను మన్నార్ ట్రస్ట్‌కు అప్పగించాలని భావిస్తోంది. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని […]

తెలంగాణ సర్కార్ సంచలనం.. ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ విప్లవం

తెలంగాణ సర్కార్ సంచలనం.. ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ విప్లవం

AI Education: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ విద్యాశాఖలో ప్రస్తుతం జరుగుతున్న విప్లవాత్మక మార్పులు, ముఖ్యంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అక్షరాస్యత వంటి నిర్ణయాలు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మారుస్తున్నాయి. అంతేకాకుండా నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా విద్యాశాఖ దాదాపు 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ ద్వారా అక్షర జ్ఞానాన్ని అందించనుంది. అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ భాగస్వామ్యంతో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు వేల సంఖ్యలో ఇప్పటికే ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేశారు. 5 […]

తెలంగాణ విద్యార్థులకు సర్కార్ విద్యా కానుక.. 24 వస్తువులతో స్పెషల్ ఎడ్యుకేషన్ కిట్స్!

తెలంగాణ విద్యార్థులకు సర్కార్ విద్యా కానుక.. 24 వస్తువులతో స్పెషల్ ఎడ్యుకేషన్ కిట్స్!

Education Kits: సర్కార్ స్కూల్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరికొత్త వరాలను ప్రకటించింది. వచ్చే విద్యా సంవత్సరం (2026-27) ప్రారంభం నాటికే విద్యార్థులకు అవసరమైన అన్ని వస్తువులతో కూడిన ‘స్పెషల్ ఎడ్యుకేషన్ కిట్స్’ అందించాలని నిర్ణయించింది. కేవలం చదువుకే పరిమితం కాకుండా, విద్యార్థుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ఈ కిట్లలో వస్తువులను పొందుపరచడం విశేషం. జూన్ నెలలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికే ఈ పంపిణీ […]

Big Stories

Advertisement
×