E-Paper
Advertisement

Assembly budget session: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం, ఇలాంటి తీర్మానం పెట్టడం..

Assembly budget session: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం, ఇలాంటి తీర్మానం పెట్టడం..
Advertisement

Assembly budget session: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం 11 గంట లకు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య సాయన్నకు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇలాంటి బాధాకరమైన తీర్మానం ప్రవేశ పెట్టడం బాధగా ఉందన్నారు. లాస్య నందిత తండ్రి సాయన్న తనకు అత్యంత సన్నిహితులన్నారు. చాలా ఏళ్లగా ఇద్దరు కలిసి పని చేశామని గుర్తుచేశారు. సాయన్న కంటోన్మెంట్ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆయన మరణించారన్నారు.

Advertisement

తండ్రి వారసత్వాన్ని తీసుకుని లాస్య ప్రజాజీవితంలోకి వచ్చారన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కంటోన్మెంట్ ప్రజల తరపున పోరాడుతారని భావించామని, దురదృష్టశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించారని వివరించారు. కంటోన్మెంట్ ప్రజల మనసుల్లో శాశ్వతంగా సాయన్న, లాస్య నిలిచి పోతారన్నారు. వారు చేయాలనుకున్న పనులను ప్రబుత్వం పూర్తి చేస్తుందన్నారు. లాస్య మృతికి సంతాపం తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి, వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలియజేశారు.

ALSO READ: రెండో విడత రైతు రుణమాఫీకి రేవంత్‌ సర్కార్‌ సిద్ధం.. వచ్చేవారమే ఖాతాల్లోకి..

Advertisement

కంటోన్మెంట్ దివంగత మాజీ ఎమ్మెల్యే లాస్యా నందితకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సంతాపం తెలిపా రు. ఆయన ఆదేశాలలో సభలో సభ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సమావేశా లను బుధవారం నాటికి వాయిదా వేశారు స్పీకర్.

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×