E-Paper
Advertisement

KTR Case : ఫార్ములా కేసులో ముగిసిన వాదనలు.. కేటీఆర్ పై సీబీఐ నమోదు చేసిన కేసుపై హైకోర్టు ఏమన్నదంటే..

KTR Case : ఫార్ములా కేసులో ముగిసిన వాదనలు.. కేటీఆర్ పై సీబీఐ నమోదు చేసిన కేసుపై హైకోర్టు ఏమన్నదంటే..

KTR Case : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ముగియడంతో.. మంగళవారం నాడు మరోసారి వాదనలు జరిగాయి. ఇందులో ప్రభుత్వం కేటీఆర్ నేతృత్వంలోనే విదేశానికి తప్పుడు విధాానాల్లో డబ్బును పంపించారని ఆరోపించగా.. తనకు పోలీసుల అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ కేటీఆర్ కోర్టును అభ్యర్థించారు. ఈ కేసులో గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వగా.. వాటి కాలపరిమితి ముగియంతో మరోసారి వాదనలు జరిగాయి. ఇందులో.. కేటీఆర్ కు తాత్కాలిక ఉపశమనం కలిగింది.

తనపై సీబీఐ నమోదు చేసిన కేసును రద్దు చేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు.. ఇందులో తీర్పును రిజర్వు చేసింది. కేసులో హైకోర్టు తీర్పు వెలువడే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

 

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×