E-Paper
Advertisement

KTR Case : ఫార్ములా కేసులో ముగిసిన వాదనలు.. కేటీఆర్ పై సీబీఐ నమోదు చేసిన కేసుపై హైకోర్టు ఏమన్నదంటే..

KTR Case : ఫార్ములా కేసులో ముగిసిన వాదనలు.. కేటీఆర్ పై సీబీఐ నమోదు చేసిన కేసుపై హైకోర్టు ఏమన్నదంటే..

KTR Case : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ముగియడంతో.. మంగళవారం నాడు మరోసారి వాదనలు జరిగాయి. ఇందులో ప్రభుత్వం కేటీఆర్ నేతృత్వంలోనే విదేశానికి తప్పుడు విధాానాల్లో డబ్బును పంపించారని ఆరోపించగా.. తనకు పోలీసుల అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ కేటీఆర్ కోర్టును అభ్యర్థించారు. ఈ కేసులో గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వగా.. వాటి కాలపరిమితి ముగియంతో మరోసారి వాదనలు జరిగాయి. ఇందులో.. కేటీఆర్ కు తాత్కాలిక ఉపశమనం కలిగింది.

తనపై సీబీఐ నమోదు చేసిన కేసును రద్దు చేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు.. ఇందులో తీర్పును రిజర్వు చేసింది. కేసులో హైకోర్టు తీర్పు వెలువడే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

 

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×