E-Paper
Advertisement

Jubilee by-election: ముగిసిన రెండు రౌండ్ల కౌంటింగ్.. గెలుపు దిశగా దూసుకుపోతున్న నవీన్ యాదవ్

Jubilee by-election: ముగిసిన రెండు రౌండ్ల కౌంటింగ్.. గెలుపు దిశగా దూసుకుపోతున్న నవీన్ యాదవ్

Jubilee by-election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఆసక్తికరంగా కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో నువ్వా.. నేనా అన్నట్లుగా సాగిన పోరులో, రెండో రౌండ్ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించారు.

మొదటి రౌండ్‌లో ఇరు పార్టీల అభ్యర్థుల మధ్య స్వల్ప తేడా కనిపించగా, రెండో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 18,617 ఓట్లు పోలయ్యాయి. ఆయన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి 17,473 ఓట్లు దక్కాయి. ఇక బీజేపీ అభ్యర్థి 307 ఓట్లు సాధించారు. ఈ రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మొత్తం 1,144 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ఉప ఎన్నికలో మొత్తం 10 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు.

కాగా, ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఫలితాల ప్రకటనలో గందరగోళం నెలకొంది. కౌంటింగ్ అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు సరిగా వెల్లడించడం లేదని మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పారదర్శకత లేదని ఆరోపిస్తూ, వారంతా ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎన్నికల అధికారులు కౌంటింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, సకాలంలో ఫలితాలను ప్రకటించాలని కోరుకుంటున్నారు.

ALSO READ: Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ బైపోల్ కౌంటింగ్.. గుండెపోటుతో అభ్యర్థి మృతి

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×