E-Paper
Advertisement

Hyderabad: ఖైరతాబాద్ గణేశ్ క్యూలైన్‌లోనే మహిళ ప్రసవం..

Hyderabad: ఖైరతాబాద్ గణేశ్ క్యూలైన్‌లోనే మహిళ ప్రసవం..
Advertisement

Hyderabad: నేడు వినాయక చవిత సందర్భంగా హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ బడా గణేశుడిని దర్శించుకోడానికి ప్రతి సంవత్సరం అనేక మంది భక్తులు తరలి వస్తుంటారు. అలాగే ఈ సారి గణేషుడిని చూడటానికి వచ్చారు. అయితే గణేష్ దర్శనానికి వచ్చిన ఓ మహిళ క్యూ లైన్లో ప్రసవించింది. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

Also Read: ట్రంప్ టారిఫ్ స్టార్ట్! భారత్‌కు కలిగే నష్టాలు ఇవే..

Advertisement

గణేష్ క్యూలైన్లో ప్రసవించిన మహిళ
అయితే ఆ మహిళను అక్కడి స్థానికులు వెంటనే పక్కనే ఉన్న కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. ప్రసవించిన మహిళను రాజస్థాన్‌కు చెందిన రేష్మగా గుర్తించారు. చిన్నారి వినాయక చవితి రోజున, దర్శనం వేల జన్మించడంతో.. అదృష్టంగా భావిస్తున్నారు తల్లిదండ్రులు. శుభ సూచకంగా, గణనాథుడి ఆశీస్సులతో పుట్టిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related News

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Hyderabad: పైరవీలకు చెక్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ముఖ్యనేతలకు కీలక సూచనలు

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

Big Stories

Advertisement
×