E-Paper
Advertisement

పెళ్లి పేరుతో సర్పంచ్ మోసం.. ఓ మహిళను గర్భవతిని చేసి పరార్..!

పెళ్లి పేరుతో సర్పంచ్ మోసం.. ఓ మహిళను గర్భవతిని చేసి పరార్..!
Advertisement

Marriage Fraud: నిజామాబాద్ జిల్లాలోని బోధన్ ఆర్డీవో కార్యాలయం ముందు ఓ మహిళ ధర్నా కలకం రేపింది. సర్పంచ్ తనను మోసం చేశాడు అంటూ బాధితురాలి ఆరోపణలు చేసింది. దీంతో పోలీసులు సర్పంచ్, ఆర్‌ఎంపీ డాక్టర్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్థుతం వీరు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

గతంలో విడాకులు ఇప్పించి..

మహిళను పెళ్లి పేరుతో 10 ఏళ్లుగా మోసం చేశాడని భాదితులరాలు ఆరోపణలు చేసింది. ఎడపల్లి మండలం ఇల్లపల్లి ఫారం సర్పంచ్ షేక్ దస్తగిర్‌పై ఈ ఆరోపణలు చేసింది. గతంలో రెండు పెళ్లిళ్లు చెడగొట్టి విడాకులు ఇప్పించాడని బాధితురాలి ఆరోపిస్తున్నారు. తానే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని మహిళ ఆరోపించారు. బోధన్‌లో గత 6 ఏళ్లుగా ఇద్దరం కలిసి సహజీవనం చేశామని బాధితురాలి ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Also Read: జనగామలో అబార్షన్ తర్వాత తల్లి మృతి.. ఆడపిల్ల పుట్టడం నేరమా అంటూ.. కన్నీళ్లు పెట్టుకున్న ‘బిగ్ టీవీ’ యాంకర్

సర్పంచ్‌గా గెలిచాక మకాం..

మహళను గర్భవతిని చేసి సర్పంచ్ షేక్ అబార్షన్ చేయించాడని ఆరోపణలు చేసింది. ఓ ఆర్‌ఎంపీ డాక్టర్ సాయంతో అక్రమ వైద్యం జరిగిందని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. షేక్ సర్పంచ్‌గా గెలిచిన తర్వాత పెళ్లికి నిరాకరించాడని బాధితురాలు తెలిపింది. నాకు న్యాయం చేయాలని మీడియా, అధికారుల ముందు భాదిత మహిళ వేడుకున్నారు. ఈ సంఘటనపై కేసే నమెదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Also Read: లైంగిక నేర బాధితురాలికి అండగా హైకోర్టు న్యాయవాది.. 200కు పైగా వీడియోలు!

Related News

Krishna Politics: మీ దొంగ ప్రచారాలు, నాటకాలు ఆపండి.. మంత్రి వాకిటి శ్రీహరి ఫైర్!

సీఎంఆర్ కథ కంచికేనా.. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న రైస్ మిల్లర్లు!

Dengue Preparedness: డేంజర్ జోన్‌లోకి తెలంగాణ.. ఈ సారీ ముందస్తు చర్యలు నిల్!

జనగామలో అబార్షన్ తర్వాత తల్లి మృతి.. ఆడపిల్ల పుట్టడం నేరమా అంటూ.. కన్నీళ్లు పెట్టుకున్న ‘బిగ్ టీవీ’ యాంకర్

విద్యార్థులకు పండగే పండగ.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు సెలవులు, ఇదిగో లిస్టు

బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జోరు, ఆ జిల్లాలకు బిగ్ అలర్ట్

సికింద్రాబాద్ టూ సిద్దిపేట రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్!

Big Stories

Advertisement
×