E-Paper
Advertisement

Cancer Treatment: క్యాన్సర్ చికిత్సలో సరికొత్త అధ్యాయం..!

Cancer Treatment: క్యాన్సర్ చికిత్సలో సరికొత్త అధ్యాయం..!
Advertisement

Cancer Treatment: స్వేచ్ఛ బ్యూరో: క్యాన్సర్ చికిత్సలో మరో అడుగు ముందుకు పడిందని డాక్టర్ టీ. స్రవంతి రెడ్డి తెలిపారు. మంగళవారం మహబూబ్ నగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. యశోద సికింద్రాబాద్ ఆస్పత్రిలో హైపర్ సైట్ అనే మిషన్ ను క్యాన్సర్ చికిత్సకు వాడుతున్నట్లు తెలిపారు.

Also Read: ACB Raids: మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం

కచ్చితమైన కణాలు..

Advertisement

దీని ద్వారా రోగీ శరీరంలో క్యాన్సర్ కణజాలం ఉండే ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించి రేడియో కిరణాలను పంపుతారన్నారు. దీనివల్ల క్యాన్సర్ కణజాలం పక్కనే ఉండి ఆరోగ్యకర కణాలకు ఏమాత్రం హానీ జరగదన్నారు. క్యాన్సర్ చికిత్స తర్వాత వచ్చే అనేక రుగ్మతలను రాకుండా ఈ మిషన్ అడ్డుకుంటుందని డాక్టర్ తెలిపారు. క్యాన్సర్ చికిత్సలో హైపర్ సైట్ అనే మిషన్ ఒక నూతన అధ్యాయం అని ఆమె పేర్కొన్నారు.

Also Read: సింగిల్ ఛార్జ్ తో 830 కి.మీ రేంజ్.. ఇది ప్రపంచంలో అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కారు!

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×