Cancer Treatment: స్వేచ్ఛ బ్యూరో: క్యాన్సర్ చికిత్సలో మరో అడుగు ముందుకు పడిందని డాక్టర్ టీ. స్రవంతి రెడ్డి తెలిపారు. మంగళవారం మహబూబ్ నగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. యశోద సికింద్రాబాద్ ఆస్పత్రిలో హైపర్ సైట్ అనే మిషన్ ను క్యాన్సర్ చికిత్సకు వాడుతున్నట్లు తెలిపారు.
Also Read: ACB Raids: మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం
దీని ద్వారా రోగీ శరీరంలో క్యాన్సర్ కణజాలం ఉండే ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించి రేడియో కిరణాలను పంపుతారన్నారు. దీనివల్ల క్యాన్సర్ కణజాలం పక్కనే ఉండి ఆరోగ్యకర కణాలకు ఏమాత్రం హానీ జరగదన్నారు. క్యాన్సర్ చికిత్స తర్వాత వచ్చే అనేక రుగ్మతలను రాకుండా ఈ మిషన్ అడ్డుకుంటుందని డాక్టర్ తెలిపారు. క్యాన్సర్ చికిత్సలో హైపర్ సైట్ అనే మిషన్ ఒక నూతన అధ్యాయం అని ఆమె పేర్కొన్నారు.
Also Read: సింగిల్ ఛార్జ్ తో 830 కి.మీ రేంజ్.. ఇది ప్రపంచంలో అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కారు!