E-Paper
Advertisement

Hyderabad : భాగ్యనగరంలో మరో దారుణం.. మైనర్ బాలికపై యువకుల అత్యాచారయత్నం..

Hyderabad : భాగ్యనగరంలో మరో దారుణం.. మైనర్ బాలికపై యువకుల అత్యాచారయత్నం..

Hyderabad latest news(Telangana news live): ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. బాలికలు లైంగికల దాడులకు గురవుతున్నారు. కామోన్మాదులు చిన్నారులను చిదిమేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో అమానుష ఘటన జరిగింది.

హయత్ నగర్ లో ఓ మైనర్ బాలికను కొందరు యువకులు కిడ్నాప్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోకి తీసుకెళ్లారు. అక్కడ బాధితురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఆ యువకుల నుంచి అతికష్టంమీద బాలిక తప్పించుకుంది. రోడ్డుపైకి పరుగెత్తికొచ్చింది. గట్టగా ఏడుస్తూ సాయం కోసం ఎదురుచూసింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ హిజ్రా బాలికను గుర్తించింది. బాధితురాలిని ఆ యువకుల బారి నుంచి రక్షించింది. ఆ హిజ్రా వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది.

యువకులను ప్రతిఘటించే సమయంలో మైనర్ బాలికకు గాయాలయ్యాయి. దీంతో బాధితురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Big Stories

×