E-Paper
Advertisement

Hyderabad : భాగ్యనగరంలో మరో దారుణం.. మైనర్ బాలికపై యువకుల అత్యాచారయత్నం..

Hyderabad : భాగ్యనగరంలో మరో దారుణం.. మైనర్ బాలికపై యువకుల అత్యాచారయత్నం..
Advertisement

Hyderabad latest news(Telangana news live): ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. బాలికలు లైంగికల దాడులకు గురవుతున్నారు. కామోన్మాదులు చిన్నారులను చిదిమేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో అమానుష ఘటన జరిగింది.

హయత్ నగర్ లో ఓ మైనర్ బాలికను కొందరు యువకులు కిడ్నాప్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోకి తీసుకెళ్లారు. అక్కడ బాధితురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఆ యువకుల నుంచి అతికష్టంమీద బాలిక తప్పించుకుంది. రోడ్డుపైకి పరుగెత్తికొచ్చింది. గట్టగా ఏడుస్తూ సాయం కోసం ఎదురుచూసింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ హిజ్రా బాలికను గుర్తించింది. బాధితురాలిని ఆ యువకుల బారి నుంచి రక్షించింది. ఆ హిజ్రా వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది.

Advertisement

యువకులను ప్రతిఘటించే సమయంలో మైనర్ బాలికకు గాయాలయ్యాయి. దీంతో బాధితురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

స్పీకర్‌పై మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను: తాతా మధు!

జోగులాంబ గద్వాల్లో భూ బకాసురుల పంజా.. నకిలీ పట్టాలతో భూమి ఆక్రమణ!

ఈనెల 14 నుండి 25 వరకు తెలంగాణలో హై అలర్ట్!

దద్దరిల్లిన హన్మకొండ.. వేలాది మంది విద్యార్థులతో కవిత భారీ పాదయాత్ర!

ప్రతిపక్షాల గొంతు నొక్కే కుట్ర.. స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై కేటీఆర్ ఫైర్!

తెలంగాణ పోలీసులకు బిగ్ షాక్.. అసెంబ్లీ గొడవపై హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ!

కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం, హత్య.. ఆత్యహత్య?

అసెంబ్లీలో మంత్రి సీతక్క భావోద్వేగ ప్రసంగం.. కన్నీళ్లు పెట్టుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్!

Big Stories

Advertisement
×