E-Paper
Advertisement
Waterfalls in Hyderabad: హైదరాబాద్ సమీపంలోని అందాల జలపాతాలు.. అస్సలు మిస్ అవ్వద్దు..!
Train Ticket Fare Hike: షాకింగ్ న్యూస్.. జులై 1 నుంచి పెరగనున్న రైల్వే టికెట్ ధరలు!
Railway Track Safety: ఇదేం టెక్నాలజీ బాబోయ్! రైల్వే పట్టాలకు గ్యాప్ ఉందా? ఇట్టే చెప్పేస్తుంది!
Yadagirigutta Temple Rules: యాదగిరిగుట్ట ఆలయానికి వెళుతున్నారా? ఈ న్యూ రూల్ పాటించాల్సిందే!
Laddu Kiosks Machines: తిరుమల లడ్డూ కోసం ఇక నో వెయిటింగ్, సింపుల్ గా ఇలా తీసుకోవచ్చు!
Metro Ticket Discount: ఫ్రీ మెట్రో టికెట్ కావాలా? సింపుల్ గా ఇలా చేయండి!
Vande Bharat Passenger: వందే భారత్ లో విండో సీట్ కోసం ఇన్ని నాటకాలా? మీకు ఇలా జరిగిందా?
Vande Bharat Express: వందే భారత్.. ఏసీ డెక్ నుంచి నీళ్లు.. కొత్త ఫెసిలిటీనా?
RoRo Train: గోవాకు RoRo రైల్.. ఇక కారుతోపాటు రైలు ఎక్కేయొచ్చు, ఇదిగో ఇలా!
India bullet Train: ఇండియన్ బుల్లెట్ రైలుకు.. చైనా రెడ్ సిగ్నల్.. అవి ఇవ్వలేమంటూ పేచీ!

India bullet Train: ఇండియన్ బుల్లెట్ రైలుకు.. చైనా రెడ్ సిగ్నల్.. అవి ఇవ్వలేమంటూ పేచీ!

గత దశాబ్ద కాలంలో భారతీయ రైల్వే అత్యాధునికంగా మారింది. పూర్తి స్వదేశీ టెన్నాలజీతో రూపొందిన సెమీ హైస్పీడ్ వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించడంతో పాటు వేగవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయి. త్వరలో దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే వందేభారత్ స్లీపర్ రైళ్లు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. 2030 కల్లా తొలి బుల్లెట్ రైలును నడిపించాలని ప్రయత్నిస్తోంది. […]

Waterfalls in Vizag: వైజాగ్ కు దగ్గర్లోనే అందమైన ఎత్తైన జలపాతం, వర్షాకాలంలో చూస్తే అక్కడినుంచి తిరిగి రావాలనిపించదు
Indian Railways: 2 వేల కొత్త రైళ్లు, ప్రయాణీకులందరికీ బెర్తులు.. ఇండియన్ రైల్వే ప్లాన్స్ అదుర్స్ అంతే!
Robbery in Train: రెచ్చిపోయిన దొంగలు.. సిగ్నల్ వైర్లు కట్ చేసి.. చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ

Robbery in Train: రెచ్చిపోయిన దొంగలు.. సిగ్నల్ వైర్లు కట్ చేసి.. చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ

Robbery in Train: రైలు ప్రయాణికుల భద్రతపై.. మరోసారి ప్రశ్నలు తలెత్తే ఘటన చోటు చేసుకుంది. చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో దొంగలు తెగబడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని.. కోమలి గ్రామం వద్ద ఈ దారుణం జరిగింది. తెల్లవారుజామున రైలు సిగ్నల్ కేబుల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తిరించారు. దీంతో చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్ రైలు అక్కడే ఆగిపోయింది. ఈ సమయంలో ప్రయాణికులు అయోమయానికి గురవ్వగా, దాన్ని అవకాశంగా మలుచుకున్న దుండగులు.. S1, S2 బోగీల్లోకి ఎక్కి దోపిడీకి […]

Indian Airlines: మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు, భారత విమానయాన సంస్థల కీలక నిర్ణయం!

Big Stories

×