BigTV English

Andhra Pradesh: దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు 15 వేల సహాయం – వాహన మిత్ర పథకం ప్రారంభం

Andhra Pradesh: దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు 15 వేల సహాయం – వాహన మిత్ర పథకం ప్రారంభం


ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు శుభ వార్త తెలిపింది. దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం అమలుకు సిఎమ్ చంద్రబాబు ప్రభుత్వం ముందడుగు వేసింది. గత YCP ప్రభుత్వం ఆటో మిత్ర పేరుతో 10 వేల రూపాయలు అందించింది. ఈసారి ఏకంగా TDP ప్రభుత్వం 15వేల రూపాయలు అందించేందుకు సిద్దం అయ్యింది.ఏపీ లో 2లక్షల 90 వేల ఆటోలు ఉన్నట్లు రవాణా శాఖ అధికారులు గుర్తించారు.సొంత ఆటో ఉన్న వాళ్లకి ఏకంగా 15 వేల రూపాయలు డ్రైవర్ల ఖాతాలో పడతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 17 నుంచి 19వ తేదీ లోపు ధరకాస్తు చేసుకొవాలని ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే నెల 1వ తేది నాటికి చంద్రబాబు చేతుల మీదుగా అర్హులైన లభ్ధిదారుల ఖాతాలోకి నగదు జమ కానుంది.


Related News

Attack on student: అల్లరి చేస్తోందని.. విద్యార్థిని పుర్రె పగిలేలా కొట్టిన టీచర్

Attack in teacher : విద్యార్థినిపై టీచర్ లైంగిక వేధింపులు.. చితక బాదిన తల్లిదండ్రులు

Vikarabad Robbery: రూ.40 లక్షలు దోపిడి చేసి పారిపోతుంటే.. యాక్సిడెంట్‌, చివరికి..

Viral Video: బైక్‌పై యువజంట బంచుక్.. మీకు రూమ్ కావాలా? నీ పని నువ్వు చూసుకో.. వైరల్ వీడియో

DSP Wife: డీఎస్పీ భార్య ఇలా చేయొచ్చా.. బర్త్‌డే వేడుకల కోసం ఏకంగా, వీడియో వైరల్

Social Media Film Awards: ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా.. కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాం: ‘బిగ్ టీవీ’ సీఈవో అజయ్ రెడ్డి

Pahalgam Terror Attack Place: దాడి జరిగిన తర్వాత.. పహల్గామ్ ఎలా ఉందంటే

Big Stories

×