E-Paper
Advertisement

Andhra Pradesh: దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు 15 వేల సహాయం – వాహన మిత్ర పథకం ప్రారంభం

Andhra Pradesh: దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు 15 వేల సహాయం – వాహన మిత్ర పథకం ప్రారంభం

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు శుభ వార్త తెలిపింది. దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం అమలుకు సిఎమ్ చంద్రబాబు ప్రభుత్వం ముందడుగు వేసింది. గత YCP ప్రభుత్వం ఆటో మిత్ర పేరుతో 10 వేల రూపాయలు అందించింది. ఈసారి ఏకంగా TDP ప్రభుత్వం 15వేల రూపాయలు అందించేందుకు సిద్దం అయ్యింది.ఏపీ లో 2లక్షల 90 వేల ఆటోలు ఉన్నట్లు రవాణా శాఖ అధికారులు గుర్తించారు.సొంత ఆటో ఉన్న వాళ్లకి ఏకంగా 15 వేల రూపాయలు డ్రైవర్ల ఖాతాలో పడతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 17 నుంచి 19వ తేదీ లోపు ధరకాస్తు చేసుకొవాలని ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే నెల 1వ తేది నాటికి చంద్రబాబు చేతుల మీదుగా అర్హులైన లభ్ధిదారుల ఖాతాలోకి నగదు జమ కానుంది.

Related News

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

Big Stories

×