BigTV English
Advertisement

Andhra Pradesh: దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు 15 వేల సహాయం – వాహన మిత్ర పథకం ప్రారంభం

Andhra Pradesh: దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు 15 వేల సహాయం – వాహన మిత్ర పథకం ప్రారంభం


ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు శుభ వార్త తెలిపింది. దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం అమలుకు సిఎమ్ చంద్రబాబు ప్రభుత్వం ముందడుగు వేసింది. గత YCP ప్రభుత్వం ఆటో మిత్ర పేరుతో 10 వేల రూపాయలు అందించింది. ఈసారి ఏకంగా TDP ప్రభుత్వం 15వేల రూపాయలు అందించేందుకు సిద్దం అయ్యింది.ఏపీ లో 2లక్షల 90 వేల ఆటోలు ఉన్నట్లు రవాణా శాఖ అధికారులు గుర్తించారు.సొంత ఆటో ఉన్న వాళ్లకి ఏకంగా 15 వేల రూపాయలు డ్రైవర్ల ఖాతాలో పడతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 17 నుంచి 19వ తేదీ లోపు ధరకాస్తు చేసుకొవాలని ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే నెల 1వ తేది నాటికి చంద్రబాబు చేతుల మీదుగా అర్హులైన లభ్ధిదారుల ఖాతాలోకి నగదు జమ కానుంది.


Related News

Mumbai: ముంబై లో 20 మంది పిల్లల కిడ్నాప్‌!

Nalgonda: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట.. 14 రోజులకే వధువు మృతి

Crime News: అలా చేశాడని.. 2 కిమీలు వెంటాడి, కారుతో గుద్దేసి మరీ బైకర్‌ను చంపేసిన దంపతులు

Dornakal Station: పట్టాలపైకి వరద నీరు.. ఆ రూట్లో రైళ్లు రద్దు

Khammam DCM Incident: వరదలో కొట్టుకుపోయిన డీసీఎం

Guntur: తుఫాన్ ఎఫెక్ట్.. ఈదురు గాలులకు రోడ్డు పక్కకు ఒరిగిన బస్సు

Viral Video: అరే అది పులిరా.. పిల్లి కాదు, మందు కొడితే ఇంత ధైర్యం వస్తుందా?

Bhadradri Kothagudem: కారులో షార్ట్ సర్క్యూట్‌.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు

Big Stories

×