Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఓకప్పుడు అత్యంత కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా పేరుంది. అయితే ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తా అని చెప్పడం హాట్ టాపిక్గా మారింది. నేను ఎవరి ప్రలోభాలకు లోంగకుండా స్వతంత్ర భావజాలంతో రాజకీయం చేస్తానని, త్వరలోనే తన అజెండాను ప్రకటిస్తానని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది.