E-Paper
Advertisement

Karimnagar: తండ్రి కాదు రాక్షసుడు, కొడుకు, కూతురును దారుణంగా చంపి..

Karimnagar: తండ్రి కాదు రాక్షసుడు, కొడుకు, కూతురును దారుణంగా చంపి..
Advertisement

Karimnagar:  కరీంనగర్ జిల్లా వివిలాల పల్లిలో దారుణం చోటుచేసుకుంది. మానసిక వైకల్యంతో బాధపడుతున్న కొడుకు , కూతురును గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు తండ్రి. అనంతరం ఘటనాస్థలి నుండి పరారయ్యాడు. తల్లి పని మీద బయటకు వెళ్లి వచ్చేసరికి అపస్మారక స్థితిలో ఉన్న పిల్లలిద్దరినీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ కూతురు అర్చన( 15) మృతి చెందగా… కొడుకు ఆశ్రిత్(17) పరిస్థితి విషమంగా ఉంది. మానసిక అంగవైకల్యంతో ఉండడం వల్లే తండ్రి ఈ ఘూతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపులు చేపట్టారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×