E-Paper
Advertisement

Mahabubabad: పక్కింటి వారు వేధిస్తున్నారని సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి.!

Mahabubabad: పక్కింటి వారు వేధిస్తున్నారని సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి.!
Advertisement

Mahabubabad:  మహబూబాబాద్ జిల్లా కోమటిపల్లి తండాలో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. పక్కింటి వారు తనను వేధిస్తున్నారని ధరంసోత్ రవికుమార్ సెల్ టవర్ ఎక్కారు. తన ఇంటికి దారి లేకుండా చేసి చిత్రహింసలు గురి చేస్తున్నారని ఆరోపించారు. గ్రామ పెద్దలు కూడా తనకు నరకం చూపిస్తున్నారని.. ఇంటి చుట్టూ కంచ వేసి దారి లేకుండా చేశారని అన్నారు. తనకు న్యాయం చేయాలంటూ సెల్ టవర్ ఎక్కారు. పెద్ద మనుషుల చుట్టూ.. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న గూడురు ఎస్సై ఘటనా స్థలానికి చేరుకొని.. చర్యలు చేపడుతున్నారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×