E-Paper
Advertisement

Indian Student: ఏసీ కోసం గొడవ.. అమెరికాలో తెలుగు యువకుడిని కాల్చి చంపిన పోలీసులు

Indian Student: ఏసీ కోసం గొడవ.. అమెరికాలో తెలుగు యువకుడిని కాల్చి చంపిన పోలీసులు

Mahabubnagar:మహబూబ్ నగర్ కి చెందిన నిజాముద్దీన్ అనే యువకుడు ఎంఎస్ చేసేందుకు 2016లో యుఎస్ కి వెళ్లాడు. అక్కడ కాలిఫోర్నియాలో స్నేహితులతో కలిసి రూమ్ లో ఉన్నాడు. తోటి రూమ్‌‌మేట్స్ తో ఏసీ విషయంలో గొడవ జరిగింది. ఆ క్రమంలో నిజాముద్దీన్ రూమ్‌మేట్ పై కత్తితో దాడి చేశాడు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు నిజాముద్దీన్ చేతిలో ఉన్న కత్తిని వదలమని ఆదేశించారు. అతడు వారి మాట వినకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో నిజాముద్దిన్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు తెలిపారు.

Related News

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

Big Stories

×