BigTV English

Indian Student: ఏసీ కోసం గొడవ.. అమెరికాలో తెలుగు యువకుడిని కాల్చి చంపిన పోలీసులు

Indian Student: ఏసీ కోసం గొడవ.. అమెరికాలో తెలుగు యువకుడిని కాల్చి చంపిన పోలీసులు


Mahabubnagar:మహబూబ్ నగర్ కి చెందిన నిజాముద్దీన్ అనే యువకుడు ఎంఎస్ చేసేందుకు 2016లో యుఎస్ కి వెళ్లాడు. అక్కడ కాలిఫోర్నియాలో స్నేహితులతో కలిసి రూమ్ లో ఉన్నాడు. తోటి రూమ్‌‌మేట్స్ తో ఏసీ విషయంలో గొడవ జరిగింది. ఆ క్రమంలో నిజాముద్దీన్ రూమ్‌మేట్ పై కత్తితో దాడి చేశాడు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు నిజాముద్దీన్ చేతిలో ఉన్న కత్తిని వదలమని ఆదేశించారు. అతడు వారి మాట వినకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో నిజాముద్దిన్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు తెలిపారు.


Related News

Andhra Pradesh: విశాఖ HPCLలో భారీ పేలుడు..

Teacher Attack: విద్యార్థి దవడ విరిగేలా కొట్టిన కాలేజ్ సిబ్బంది..

Andhra Pradesh: అలా అడగడానికి సిగ్గుండాలి.. జగన్‌పై బుచ్చయ్య చౌదరి ఫైర్

Student Attack: హైదరాబాద్ డీపీఎస్‌లో బర్త్‌డే బంప్స్ దారుణం

AP Auto Drivers: ఆంక్షలు ఎత్తివేయాలని, ఆర్థిక సాయం కోరుతూ ఆటో డ్రైవర్ల ధర్నా

Murder Incident: బావిలో శవాలు.. కంగారుపడ్డ కాకినాడ ప్రజలు

Car Accident: టిప్పర్‌,కారు ఢీ స్పాట్‌లోనే ఏడుగురు..

Big Stories

×