E-Paper
Advertisement

Fire Incident: పొగాకు కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. రూ. కోట్లల్లో నష్టం

Fire Incident: పొగాకు కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. రూ. కోట్లల్లో నష్టం
Advertisement

Prakasam: ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కె.బిట్రగుంటలో ఉన్నటువంటి బికె థ్రెషర్స్ పొగాకు కంపెనీలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. గోడౌన్‌లో పొగాకు బేళ్లు ఉండటంతో మంటలు ఎగసి పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు భారీ ప్రయత్నాలు చేపట్టారు. ఈ ప్రమాదంలో భారీ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. పొగాకు సంబంధిత తయారీ వాడేటువంటి కెమికల్ ఫైర్ అయి ఉండొచ్చని ప్రమాదానికి ప్రాథమిక కారణంగా అగ్నిమాపక సిబ్బంది అంచనా వేస్తుంది.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×