E-Paper
Advertisement

Fire Incident: పొగాకు కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. రూ. కోట్లల్లో నష్టం

Fire Incident: పొగాకు కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. రూ. కోట్లల్లో నష్టం

Prakasam: ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కె.బిట్రగుంటలో ఉన్నటువంటి బికె థ్రెషర్స్ పొగాకు కంపెనీలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. గోడౌన్‌లో పొగాకు బేళ్లు ఉండటంతో మంటలు ఎగసి పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు భారీ ప్రయత్నాలు చేపట్టారు. ఈ ప్రమాదంలో భారీ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. పొగాకు సంబంధిత తయారీ వాడేటువంటి కెమికల్ ఫైర్ అయి ఉండొచ్చని ప్రమాదానికి ప్రాథమిక కారణంగా అగ్నిమాపక సిబ్బంది అంచనా వేస్తుంది.

Related News

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

Big Stories

×