E-Paper
Advertisement

Road Accident: ఎదురెదురుగా రెండు కార్లు ఢీ.. స్పాట్‌లోనే ఇద్దరు

Road Accident: ఎదురెదురుగా రెండు కార్లు ఢీ.. స్పాట్‌లోనే ఇద్దరు
Advertisement

Road Accident: రంగారెడ్డి జిల్లా కనకమామిడి వద్ద హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు బలంగా ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణికులు స్పాట్‌లోనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో హైదరాబాద్ నుంచి చేవెళ్ల వైపు వెళ్తున్న టాక్సీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడని వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భాస్కర్ అనే మరొక వ్యక్తి మృతి చెందగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×