E-Paper
Advertisement

Road Accident: ఎదురెదురుగా రెండు కార్లు ఢీ.. స్పాట్‌లోనే ఇద్దరు

Road Accident: ఎదురెదురుగా రెండు కార్లు ఢీ.. స్పాట్‌లోనే ఇద్దరు
Advertisement

Road Accident: రంగారెడ్డి జిల్లా కనకమామిడి వద్ద హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు బలంగా ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణికులు స్పాట్‌లోనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో హైదరాబాద్ నుంచి చేవెళ్ల వైపు వెళ్తున్న టాక్సీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడని వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భాస్కర్ అనే మరొక వ్యక్తి మృతి చెందగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

స్థానిక ఎన్నికలపై జగన్ మరో కొత్త స్కెచ్!

ఏపీ కాంగ్రెస్‌కు కొత్త ఇంచార్జి.. షర్మిలకు కొత్త ట్విస్ట్?

సర్పంచ్ VS ఉప సర్పంచ్.. చెక్ పవర్ వార్..!

స్పీకర్‌పై వ్యాఖ్యలు.. రాజకీయాల్లో కొత్త వివాదం..!

స్థానిక ఎన్నికలపై చంద్రబాబు ప్లాన్ ఇదే!

ప్రాణాలు తీస్తున్న డీజే సౌండ్స్.. కఠిన రూల్స్ రావాల్సిందేనా..?

తనిఖీ చేస్తే మిల్లింగ్ ఆపేస్తాం.. మిల్లర్లు రివర్స్ ఎటాక్..!

కంట్రోల్.. తాతా మధు!

Big Stories

Advertisement
×