E-Paper
Advertisement

Srikakulam: రాత్రి మెుత్తం నా కొడుకును కొట్టి చంపేశారు! సృజన్ తండ్రి సంచలన నిజాలు

Srikakulam: రాత్రి మెుత్తం నా కొడుకును కొట్టి చంపేశారు! సృజన్ తండ్రి సంచలన నిజాలు
Advertisement

Srikakulam:  శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ట్రిపుల్ ఐటీ విద్యార్థి సృజన్ ఆత్మహత్య చేసుకోవడంపై కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కొడుకు ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదని.. తన కొడుకుని పథకం ప్రకారమే గదికి పిలిచి ఎనిమిది మంది దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది సీనియర్స్ రాత్రి 11 గంటల నుంచి మూడు గంటల వరకు చిత్రహింసలు పెట్టడం కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. 8 మందిని ఉరితీయాల్సిందేనని సృజన్ తల్లి డిమాండ్ చేస్తున్నారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×