E-Paper
Advertisement

Wanaparthy: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Wanaparthy: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
Advertisement

Wanaparthy: వివాహేతర బంధం.. ఒక హత్యకు కారణమైంది. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది భార్య. ఈ దారుణమైన ఘటన వనపర్తిలో చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య నాగమణి, ఆమె ప్రియుడు నందిమల శ్రీకాంత్ కలిసి భర్త కురుమూర్తిని హత్య చేశారు. అక్టోబర్ 28 న నాగమణి , శ్రీకాంత్ కలిసి.. కుట్ర పన్ని కురుమూర్తిని చంపారు. అనంతరం కారులో మృతదేహాన్ని తీసుకొని వెళ్లి శ్రీశైలం డ్యాం దగ్గర పడేశారు. కురుమూర్తి సోదరి చెన్నమ్మ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు .. నాగమణి , శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు విషయం బయటపడింది.

Related News

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

కర్నూలులో కదులుతున్న డీఎస్సీ డొంక

Big Stories

Advertisement
×