E-Paper
Advertisement

Chittoor: బోర్డర్‌లో భర్త.. లవర్‌తో భార్య.. మెుగుడిపై వేడి వేడి నూనె పోసి..

Chittoor: బోర్డర్‌లో భర్త.. లవర్‌తో భార్య.. మెుగుడిపై వేడి వేడి నూనె పోసి..
Advertisement

Chittoor:  ప్రియుడి మోజులో పడి భర్తను చంపేందుకు యత్నించారు..  భార్య శిల్పతో పాటు ఆమె ప్రియుడు వెంకటేష్‌. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో చోటుచేసుకుంది. ఆర్మీలో డ్యూటీ చేస్తున్న వేంకటేశులు భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. వేంకటేశులుకు ఈ విషయం తెలియడంతో చంపాలని నిర్ణయించుకుంది భార్య శిల్ప. అనంతరం ప్రియుడితో కలిసి మే 16న వేడి నూనె పోసి హత్యాయత్నం చేసింది. అనంతరం ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు శనివారం నిందితులను పట్టుకుని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement

 

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×