E-Paper
Advertisement

Viral News: దొంగలకు షాకిచ్చిన ఇంటి యజమాని.. మీరు ఇలా ట్రై చేశారా?

Viral News: దొంగలకు షాకిచ్చిన ఇంటి యజమాని.. మీరు ఇలా ట్రై చేశారా?
Advertisement

Viral News: సాధారణంగా సుదూర ప్రయాణాలకు వెళ్లి వచ్చిన వారికి షాకిస్తారు దొంగలు. ఎవరూ లేని సమయం చూసి, మాటువేసి చోరీలకు పాల్పడుతుంటారు దొంగలు. ఇటీవల దొంగల్లో కూడ చిలిపి చోరులు తయారయ్యారు. కొందరు చోరీ చేసి అక్కడే నిద్రపోవడం, మరికొందరు చోరీ చేసిన ఇంట్లోనే మద్యం త్రాగి అక్కడే పడిపోవడం ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఇలా ఎవరూ లేని ఇంట్లోకి జొరబడి చోరీ చేసే దొంగలకు ఓ ఇంటి యజమాని భారీ షాకిచ్చాడు. అది కూడ అలా ఇలా కాదు.. దిమ్మతిరిగేలా చేశాడు.

సంక్రాంతి అంటేనే సంబరాలను తీసుకువచ్చే పండుగ. ఈ పండుగకు అందరూ స్వగ్రామాలకు వెళ్తారు. అది కూడ సంక్రాంతి పండుగకు పది రోజులు పాఠశాలలకు సెలవులు కావడంతో, ఎక్కువ రోజులు స్వగ్రామంలో ఉండేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. స్వగ్రామాలకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుందంటూ పోలీసులు ముందుగానే ప్రజలను హెచ్చరించారు. అయితే ఇక్కడే ఓ ఇంటి యజమాని వినూత్న రీతిలో ఆలోచించి దొంగలకు షాకిచ్చాడు.

Advertisement

Also Read: Telangana Govt: ఏపీలో మొండిచేయి.. తెలంగాణలో ఆ పథకానికి శ్రీకారం.. డోంట్ మిస్!

ఏ జిల్లాలో జరిగిందో కానీ ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్తున్న ఇంటి యజమాని, తన ఇంటి ద్వారంపై దొంగలకు ఓ లేఖ రాసి అంటించారు. మేము సంక్రాంతికి ఊరికి పోతున్నాం.. డబ్బు, నగలు తీసుకొని కూడా వెళ్తున్నాం.. మా ఇంటికి ఎవరూ రావద్దు.. ఇట్లు మీ శ్రేయోభిలాషి అంటూ ఓ లేఖ రాసి అంటించడం విశేషం. ఈ ఫోటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, దొంగలకే షాకిచ్చిన యజమాని అంటూ నెటిజెన్లు అభినందనలు తెలుపుతున్నారు.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×