BigTV English

Amaravati : జగన్‌కు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తాం.. అమరావతి రైతుల శపథం..

Amaravati : జగన్‌కు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తాం.. అమరావతి రైతుల శపథం..

Amaravati : ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమం 1500 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా మందడం, తుళ్లూరు, వెలగపూడి గ్రామాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. రాజధాని అమరావతిని నాశనం చేయాలనుకున్న సీఎం వైఎస్ జగన్‌ ను వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని ప్రతినబూనారు. రిటర్న్ గిఫ్ట్‌ ఇస్తామని రైతులు వార్నింగ్ ఇచ్చారు.


వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడమే లక్ష్యమని ఐక్యకార్యచరణ సమితి నేత పువ్వాడ సుధాకర్‌ స్పష్టం చేశారు. 1500 రోజులుగా పోరాడుతున్న రైతులు.. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా జగన్‌ను ఓడిస్తారని తేల్చిచెప్పారు.

అమరావతికి భూములిచ్చిన రైతులను ఇబ్బందులు పెట్టిన సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మహిళా రైతులు అన్నారు. సీఎం అనాలోచిత నిర్ణయంతో అనేక మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో రెండు నెలల్లో అమరావతి రైతుల కష్టాలు తీరబోతున్నాయన్నారు.


Related News

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

AP Free Coaching: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Jagan Assembly: ఈ మాస్ ర్యాగింగ్ ని జగన్ తట్టుకోగలరా? వైసీపీ వ్యూహం ఏంటి?

Dasara 2025: దసరా సంబరాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి.. ఈ ఏడాది 11 రోజుల పాటు ఉత్సవాలు

Vijayawada Durga Festival: 10,000 సీసీ కెమెరాలతో.. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు భారీ బందోబస్తు

Big Stories

×