BigTV English
Advertisement

Amaravati : జగన్‌కు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తాం.. అమరావతి రైతుల శపథం..

Amaravati : జగన్‌కు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తాం.. అమరావతి రైతుల శపథం..

Amaravati : ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమం 1500 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా మందడం, తుళ్లూరు, వెలగపూడి గ్రామాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. రాజధాని అమరావతిని నాశనం చేయాలనుకున్న సీఎం వైఎస్ జగన్‌ ను వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని ప్రతినబూనారు. రిటర్న్ గిఫ్ట్‌ ఇస్తామని రైతులు వార్నింగ్ ఇచ్చారు.


వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడమే లక్ష్యమని ఐక్యకార్యచరణ సమితి నేత పువ్వాడ సుధాకర్‌ స్పష్టం చేశారు. 1500 రోజులుగా పోరాడుతున్న రైతులు.. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా జగన్‌ను ఓడిస్తారని తేల్చిచెప్పారు.

అమరావతికి భూములిచ్చిన రైతులను ఇబ్బందులు పెట్టిన సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మహిళా రైతులు అన్నారు. సీఎం అనాలోచిత నిర్ణయంతో అనేక మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో రెండు నెలల్లో అమరావతి రైతుల కష్టాలు తీరబోతున్నాయన్నారు.


Related News

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Lokesh Praja Darbar: లోకేష్ ప్రజా దర్బార్.. పల్లా ఆసక్తికర వ్యాఖ్యలు..

Rain Alert: ఆవర్తనం ఎఫెక్ట్.. నేడు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్..

Big Stories

×