BigTV English

Amaravati : జగన్‌కు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తాం.. అమరావతి రైతుల శపథం..

Amaravati : జగన్‌కు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తాం.. అమరావతి రైతుల శపథం..

Amaravati : ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమం 1500 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా మందడం, తుళ్లూరు, వెలగపూడి గ్రామాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. రాజధాని అమరావతిని నాశనం చేయాలనుకున్న సీఎం వైఎస్ జగన్‌ ను వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని ప్రతినబూనారు. రిటర్న్ గిఫ్ట్‌ ఇస్తామని రైతులు వార్నింగ్ ఇచ్చారు.


వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడమే లక్ష్యమని ఐక్యకార్యచరణ సమితి నేత పువ్వాడ సుధాకర్‌ స్పష్టం చేశారు. 1500 రోజులుగా పోరాడుతున్న రైతులు.. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా జగన్‌ను ఓడిస్తారని తేల్చిచెప్పారు.

అమరావతికి భూములిచ్చిన రైతులను ఇబ్బందులు పెట్టిన సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మహిళా రైతులు అన్నారు. సీఎం అనాలోచిత నిర్ణయంతో అనేక మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో రెండు నెలల్లో అమరావతి రైతుల కష్టాలు తీరబోతున్నాయన్నారు.


Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×