E-Paper
Advertisement

Ayyappa Devotess Met With Accident: కేరళలో చిక్కుకున్న ఏపీ అయ్యప్ప భక్తులు.. సీఎం చంద్ర‌బాబు, లోకేష్ కు రిక్వెస్ట్

Ayyappa Devotess Met With Accident: కేరళలో చిక్కుకున్న ఏపీ అయ్యప్ప భక్తులు.. సీఎం చంద్ర‌బాబు, లోకేష్ కు రిక్వెస్ట్

కేర‌ళ‌లో ఏపీకి చెందిన అయ్య‌ప్ప భ‌క్తులు చిక్కుకున్నారు. శ‌బ‌రిమ‌ల యాత్ర‌కు వెళ్లిన గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధి వెదురుకుప్పం మండ‌లం గొడుగు చింత గ్రామానికి చెందిన భ‌క్త‌కు కేర‌ళ‌లో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. అయితే త‌మ‌కు అక్క‌డి పోలీసులు స‌హ‌క‌రించ‌డం లేద‌ని, వాహ‌నం రోడ్డు ప్ర‌మాదంలో చిక్కుకుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్ ఎలాగైనా త‌మ‌కు సాయం చేయాల‌ని భ‌క్తులు కోరారు.

Also read: అధ్య‌క్ష పీఠం నాదే.. తెలంగాణ బీజేపీలో ఫైట్.. రేసులో ఆ న‌లుగురు

ఇదిలా ఉంటే మండ‌లం-మ‌క‌ర‌విళ‌క్కు మ‌హాప‌డి పూజ‌ల కోసం అయ్య‌ప్ప భ‌క్తులు పెద్దఎత్తున కేర‌ళ‌కు వెళుతున్న సంగ‌తి తెలిసిందే. శ‌బ‌రిమ‌ల ఆల‌యానికి భ‌క్తుల తాకిడి పెర‌గ‌డంతో అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అయిన‌ప్ప‌టికీ అక్క‌డ‌క్క‌డా చిన్న చిన్న ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా జ‌రిగిన ఘ‌ట‌న‌తో ఏపీ భ‌క్తులు ఆందోళ‌న చెందుతున్నారు. మ‌రి ఈ ఘ‌ట‌న‌పై సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×