E-Paper
Advertisement

Amaravati: ఫస్ట్ శాలరీ తీసుకున్న ఏపీ మంత్రి.. ఆ వెంటనే అమరావతికి విరాళంగా ఇస్తూ..

Amaravati: ఫస్ట్ శాలరీ తీసుకున్న ఏపీ మంత్రి.. ఆ వెంటనే అమరావతికి విరాళంగా ఇస్తూ..

Amaravati: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విరాళం అందజేశారు. తన మొదటి జీతాన్ని రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు రూ. 3,01,116ను చెక్కు రూపంలో ఆయన అందజేశారు. ఈ చెక్కును సచివాలయంలో సోమవారం సీఎం చంద్రబాబును కలిసి అందజేశారు. అనంతరం మంత్రిని చంద్రబాబు అభినందించారు.

మరో విషయమేమంటే.. వచ్చే ఐదేళ్లలో ఏపీని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కృష్టి చేస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. క్రీడాశాఖలో సమస్యలు సహా అభివృద్ధి కోం తీసుకోవాల్సిన పలు చర్యలపై అధికారులు ఈ సందర్భంగా ప్రజెంటేషన్ ఇచ్చారు.

Also Read: అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ముహర్తం ఫిక్స్.. ఏ రోజున అంటే..?

ఇదిలా ఉంటే.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కేంద్రమంత్రితో చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పథాకలకు మార్జిన్ గ్రాంట్లు, గత ప్రభుత్వ హయాంలో వినియోగించుకోని నిధులకు సంబంధించినటువంటి విషయాలపైనా వారు చర్చలు జరిపారు. ఈ భేటీలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలుతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×