E-Paper

AP Pension scheme : జగన్ న్యూ ఇయర్ కానుక.. ఏపీలో ఇక పెన్షన్ రూ.3వేలు!

AP Pension scheme : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పెన్ష‌న్ దారులకు తీపి కబురు చెప్పింది.పెన్షన్ మొత్తాన్ని రూ.3,000 లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన పెన్షన్ ను వచ్చే ఏడాది జనవరి ఒకటో తేది నుంచి అమలు చేయనుంది.

AP Pension scheme : జగన్ న్యూ ఇయర్ కానుక..  ఏపీలో ఇక పెన్షన్ రూ.3వేలు!
Advertisement

Andhra pradesh : ఏపీ ప్రభుత్వం పెన్ష‌న్ దారులకు తీపి కబురు చెప్పింది.పెన్షన్ మొత్తాన్ని రూ.3,000 లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన పెన్షన్ లను వచ్చే ఏడాది జనవరి ఒకటో తేది నుంచి అమలు లోకి రానుంది.

గత ఎన్నికల హామీలలో భాగంగా పెన్షన్ రూ.3,000 వరకు పెంచుతామని హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా రూ.2,000 రూపాయలు ఉన్న పెన్షన్‌ను మొదటివిడతగా రూ. 2,250 కి పెంచింది. పలు దఫాలుగా రూ.250 రూపాయలు కలుపుతూ విడతలు వారిగా పెంచుతూ ఇప్పుడు ఇస్తున్న రూ. 2,750 రూపాయలకు అదనంగా 250 కలిపి మొత్తంగా రూ.3,000 రూపాయలకి పెంచింది.

Related News

Sai Krishna: తప్పు చేసినోడు ఎంతటివాడైనా వదిలేదే లేదు.. సాయికృష్ణ కేసుపై సీఎం చంద్రబాబు ఫైర్!

దేశంలో తొలిసారి.. విశాఖ టు భోగాపురం ఎయిర్‌పోర్టు, ఎయిర్ ట్రావెలర్ల కోసం ప్రత్యేకంగా లాంజ్‌లు

అసలెవరీ సాయికృష్ణ.. బతికున్నాడా? బలయ్యాడా? ఏపీలో క్షణక్షణం ఉత్కంఠ!

వైసీపీ నేతల చుట్టూ కేసుల ఉచ్చు.. ఇకపై కొడాలి నాని వంతు, విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

కూటమి ప్రభుత్వంపై వైవీ సుబ్బారెడ్డి గరంగరం.. అనకొండల మాటేంటి? డైవర్ట్ కోసమేనా?

ఏపీలో అన్నదాతలకు శుభవార్త.. శనివారం అకౌంట్‌లో రూ.7వేలు, ఖాతా ఒక్కసారి చెక్ చేసుకోండి

ప్రైవేటు ట్రావెల్ బస్సులో మంటలు.. స్పాట్‌లో 35 మంది, అనకాపల్లి జిల్లాలో ఘటన

Saikrishna Case: గాదె సాయికృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరగాలని.. వైఎస్ జగన్ డిమాండ్..!

Big Stories

×