E-Paper
Advertisement

AP Pension scheme : జగన్ న్యూ ఇయర్ కానుక.. ఏపీలో ఇక పెన్షన్ రూ.3వేలు!

AP Pension scheme : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పెన్ష‌న్ దారులకు తీపి కబురు చెప్పింది.పెన్షన్ మొత్తాన్ని రూ.3,000 లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన పెన్షన్ ను వచ్చే ఏడాది జనవరి ఒకటో తేది నుంచి అమలు చేయనుంది.

AP Pension scheme : జగన్ న్యూ ఇయర్ కానుక..  ఏపీలో ఇక పెన్షన్ రూ.3వేలు!
Advertisement

Andhra pradesh : ఏపీ ప్రభుత్వం పెన్ష‌న్ దారులకు తీపి కబురు చెప్పింది.పెన్షన్ మొత్తాన్ని రూ.3,000 లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన పెన్షన్ లను వచ్చే ఏడాది జనవరి ఒకటో తేది నుంచి అమలు లోకి రానుంది.

గత ఎన్నికల హామీలలో భాగంగా పెన్షన్ రూ.3,000 వరకు పెంచుతామని హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా రూ.2,000 రూపాయలు ఉన్న పెన్షన్‌ను మొదటివిడతగా రూ. 2,250 కి పెంచింది. పలు దఫాలుగా రూ.250 రూపాయలు కలుపుతూ విడతలు వారిగా పెంచుతూ ఇప్పుడు ఇస్తున్న రూ. 2,750 రూపాయలకు అదనంగా 250 కలిపి మొత్తంగా రూ.3,000 రూపాయలకి పెంచింది.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×