E-Paper
Advertisement

MLC Bharat : అమ్మకానికి TTD దర్శన సిఫారసు లేఖలు.. వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పై కేసు

MLC Bharat : అమ్మకానికి TTD దర్శన సిఫారసు లేఖలు.. వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పై కేసు
Advertisement

Case Filed on MLC Bharath : తిరుమల తిరుపతి దేవస్థానంలో కొలువై ఉన్న శ్రీనివాసుడిని దర్శించుకోవాలంటే గంటలతరబడి వేచి ఉండక తప్పదు. రూ.300 టికెట్లు తీసుకుని వెళ్లినా.. రద్దీ ఎక్కువగా ఉంటే కొంతసమయం పడుతుంది. కొందరు పలుకుబడి ఉన్నవారు స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలు తీసుకుని దర్శనానికి వెళ్తుంటారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రుల నుంచి దర్శనానికి సిఫారసు లేఖలు తీసుకుని వెళ్తే.. వారికి దర్శనం త్వరగా జరుగుతుంది.

అయితే.. పదవిని అడ్డంపెట్టుకున్న గుంటూరు వైసీపీ ఎమ్మెల్సీ.. సిఫారసు లేఖలు, తోమాల సేవలకు భక్తుల నుంచి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. సిఫారసు లేఖలు, తోమాల సేవకు రూ.2.8 లక్షలు వసూలు చేసినట్లు ఎమ్మెల్సీ భరత్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి. టీడీపీ నేత చిట్టిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. అరండల్ పేట పోలీసులు ఎమ్మెల్సీ భరత్, అతని పీఏ మల్లిఖార్జునపై కేసు నమోదు చేశారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×