E-Paper
Advertisement

Bird flu Death: మరోసారి వైరస్ కలకలం.. బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతి

Bird flu Death: మరోసారి వైరస్ కలకలం.. బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతి

Bird flu Death: ఏపీలో మరోసారి బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం రేగింది. వైరస్ కారణంగా తొలి మరణం సంభవించింది. పల్నాడు జిల్లా నరసరరావుపేటకి చెందిన రెండేళ్ల చిన్నారి బర్డ్‌ఫ్లూ వైరస్ కారణంగానే మృతి చెందిందని భారత పరిశోధన వైద్య మండలి నిర్ధారించింది.

గత నెల 16న చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పచ్చి కోడి మాంసం తినడం వల్లనే చిన్నారికి బర్డ్‌ఫ్లూ వచ్చిందని అనేక వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత తేల్చింది. చిన్నారి తల్లిదండ్రులను వైద్యశాఖ అధికారులు కలిసి వివరాలు సేకరించారు.

చిన్నారి మారాం చేస్తే పచ్చి మాంసం ముక్క తినడానికి ఇచ్చినట్లు.. వైద్య శాఖ అధికారులకు చిన్నారి తల్లితండ్రులు చెప్పారు. బర్డ్‌ఫ్లూ నిర్ధారణతో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయింది.

కాగా, బర్డ్‌ఫ్లూ కారణంగా మనుషి చనిపోవడం రాష్ట్రంలో ఇదే తొలిసారి అని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. బర్డ్‌ఫ్లూ వైరస్ దృష్ట్యా ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×