BigTV English
Advertisement

Bird flu Death: మరోసారి వైరస్ కలకలం.. బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతి

Bird flu Death: మరోసారి వైరస్ కలకలం.. బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతి

Bird flu Death: ఏపీలో మరోసారి బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం రేగింది. వైరస్ కారణంగా తొలి మరణం సంభవించింది. పల్నాడు జిల్లా నరసరరావుపేటకి చెందిన రెండేళ్ల చిన్నారి బర్డ్‌ఫ్లూ వైరస్ కారణంగానే మృతి చెందిందని భారత పరిశోధన వైద్య మండలి నిర్ధారించింది.


గత నెల 16న చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పచ్చి కోడి మాంసం తినడం వల్లనే చిన్నారికి బర్డ్‌ఫ్లూ వచ్చిందని అనేక వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత తేల్చింది. చిన్నారి తల్లిదండ్రులను వైద్యశాఖ అధికారులు కలిసి వివరాలు సేకరించారు.

చిన్నారి మారాం చేస్తే పచ్చి మాంసం ముక్క తినడానికి ఇచ్చినట్లు.. వైద్య శాఖ అధికారులకు చిన్నారి తల్లితండ్రులు చెప్పారు. బర్డ్‌ఫ్లూ నిర్ధారణతో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయింది.


కాగా, బర్డ్‌ఫ్లూ కారణంగా మనుషి చనిపోవడం రాష్ట్రంలో ఇదే తొలిసారి అని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. బర్డ్‌ఫ్లూ వైరస్ దృష్ట్యా ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.

Related News

Srikakulam News: కాశీబుగ్గ టెంపుల్ ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉంది.. ఘటనపై మంత్రి ఆనం స్పందన ఇదే..

Stampede At Kasibugga: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు ఎక్స్‌గ్రేషియా

Kasibugga Templ: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఎలా జరిగిందంటే..

Kasibugga Temple Stampade: కాశీబుగ్గ గుడిలో తొక్కిసలాట.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

Srikakulam: తీవ్ర విషాదం.. కాశీబుగ్గలో తొక్కిసలాట.. 12 మంది మృతి..

Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి.. ఐరాసలో అరుదైన గౌరవం

AP Politics: గీత దాటితే సస్పెండ్.. తిరువూరు పంచాయితీపై చంద్రబాబు సీరియస్

Kurnool Bus Accident: కర్నూల్ బస్సు ప్రమాదంపై దుష్పచారం.. 27 మందిపై కేసు నమోదు

Big Stories

×