E-Paper
Advertisement

Another case on Chandrababu: చంద్రబాబుపై మరో కేసు.. కోర్టులో పీటీ వారెంట్..

Another case on Chandrababu: చంద్రబాబుపై మరో కేసు.. కోర్టులో పీటీ వారెంట్..
Chandrababu naidu latest news

Chandrababu naidu latest news(Andhra pradesh political news today) :

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై మరో కేసు కలకలం రేపుతోంది. విజయవాడ ACB కోర్టులో ఆయనపై మరో పిటిషన్‌ దాఖలైంది. సీఐడీపై ఈ పిటిషన్‌ వేసింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో పీటీ వారెంట్‌ పిటిషన్‌ ను సీఐడీ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.

ఇప్పటికే చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్టు అయ్యారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ సమయంలో మరోకేసును సీఐడీ తెరపైకి తేవడం ఆసక్తిని రేపుతోంది. ఈ కేసులోనూ చంద్రబాబును అరెస్ట్‌ చేసేందుకు సీఐడీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2022లో నమోదైన కేసులో టీడీపీ అధినేతను విచారించేందుకు కోర్టు అనుమతి సీఐడీ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A1గా చంద్రబాబు, A2గా మాజీ మంత్రి నారాయణ, A6గా మరో మాజీ మంత్రి నారా లోకేష్‌ ఉన్నారు. చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో సీఐడీ పేర్కొంది.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×