BigTV English

Mana Ooru-Mata Manthi: నేరుగా ప్రజలతో డిప్యూటీ సీఎం పవన్.. ఇకపై మన ఊరు – మాటా మంతి

Mana Ooru-Mata Manthi: నేరుగా ప్రజలతో డిప్యూటీ సీఎం పవన్.. ఇకపై మన ఊరు – మాటా మంతి

Mana Ooru-Mata Manthi: రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌. గ్రామాల్లోని సమస్యలపై ప్రజలతో నేరుగా మాట్లాడారు. తొలుత ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాతో మొదలైంది. టెక్కలి మండలం రావివలస గ్రామస్తులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు.


గురువారం మంగళగిరిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి ‘మన ఊరు-మాటా మంతి’ కార్యక్రమం నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. తొలుత శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామానికి చెందిన ప్రజలతో మాట్లాడారు. టెక్కలిలోని భవానీ థియేటర్‌లో నిర్వహించారు.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. రావివలస గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలు చెప్పినవన్నీ నోట్ చేసుకున్నారు.


రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు డిప్యూటీ సీఎం పవన్. అభిమానుల తాకిడి, భద్రత కారణాల వల్ల ప్రజలతో నేరుగా కలవలేకపోతున్నారు. ఈ క్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలతో నేరుగా మాట్లాడారు. ఈ కార్యక్రమం కోసం రావివలస గ్రామానికి చెందిన 290 మందిని హాజరయ్యారు. గురువారం ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం మొదలైంది.

ALSO READ: ఏపీ లిక్కర్ కేసు.. వచ్చేవారం కీలకం, అంతా రెడీ

 

 

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×