E-Paper
Advertisement

Heat Waves : తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. నేడు, రేపు వడగాల్పులు..

Heat Waves : తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. నేడు, రేపు వడగాల్పులు..
Advertisement
Heat Waves
Heat Waves

Heat Waves In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో  తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

ఏపీలో ఆదివారం 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.  సోమవారం 64 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement

ఏపీలో చాలా ప్రాంతాల్లో వారంరోజులుగా 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అనంతపురం, కడప, తిరుపతి, చిత్తూరు, గుంటూరు, నంద్యాల జిల్లాల్లో సరాసరి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

Also Read: రోడ్లపై జ్యూస్‌లు తాగుతున్నారా.. అయితే ఆ ప్రమాదం ఉన్నట్లే!

Advertisement

తెలంగాణలోనూ ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంది. పగటి ఉష్ట్రోగతలు భారీగా పెరిగాయి. భానుడి భగభగలకు జనం అల్లాడుతున్నారు. మధ్నాహ్నం వేళ రోడ్లపైకి వచ్చేందుకు భయపడుతున్నారు. చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్టోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి.

ఎండలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని వైద్యు నిపుణులు సూచిస్తున్నారు. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలంటున్నారు. వృద్ధులు, చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెబుతున్నారు. వారిని అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు పంపవద్దని సూచిస్తున్నారు. ఎండల్లో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×