E-Paper
Advertisement

TTD : టీటీడీ నిధులు దారి మళ్లింపు.. హైకోర్టు కీలక ఆదేశాలు..

TTD : టీటీడీ నిధులు దారి మళ్లింపు.. హైకోర్టు కీలక ఆదేశాలు..
latest news in andhra pradesh

TTD news today(Latest news in Andhra Pradesh):

టీటీడీ నిధులు తిరుపతి కార్పొరేషన్‌కు మళ్లిస్తున్నారన్న పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. పారిశుద్ధ్య పనులకు నిధులు విడుదల చేయొద్దని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కు నిధులు మళ్లించొద్దని ఆదేశించింది.

టీటీడీ నిధులు దారి మళ్లిస్తున్నారని హైకోర్టులో బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి ఈ పిటిషన్‌ వేశారు. టీటీడీ నిధులు మళ్లించడం దేవాదాయ చట్టం సెక్షన్‌ 111కు విరుద్ధమని పేర్కొన్నారు. రూ.100 కోట్లు తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు మళ్లించారని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గతంలో ఎప్పుడూ టీటీడీ నిధులు ఇలా మళ్లించలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

వాదనలు విన్న హైకోర్టు..2 వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని టీటీడీ, తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ను హైకోర్టు ఆదేశించింది. విచారణ రెండు వారాలపాటు వాయిదా వేసింది.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×