E-Paper
Advertisement

TTD : టీటీడీ నిధులు దారి మళ్లింపు.. హైకోర్టు కీలక ఆదేశాలు..

TTD : టీటీడీ నిధులు దారి మళ్లింపు.. హైకోర్టు కీలక ఆదేశాలు..
Advertisement
latest news in andhra pradesh

TTD news today(Latest news in Andhra Pradesh):

టీటీడీ నిధులు తిరుపతి కార్పొరేషన్‌కు మళ్లిస్తున్నారన్న పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. పారిశుద్ధ్య పనులకు నిధులు విడుదల చేయొద్దని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కు నిధులు మళ్లించొద్దని ఆదేశించింది.

టీటీడీ నిధులు దారి మళ్లిస్తున్నారని హైకోర్టులో బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి ఈ పిటిషన్‌ వేశారు. టీటీడీ నిధులు మళ్లించడం దేవాదాయ చట్టం సెక్షన్‌ 111కు విరుద్ధమని పేర్కొన్నారు. రూ.100 కోట్లు తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు మళ్లించారని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గతంలో ఎప్పుడూ టీటీడీ నిధులు ఇలా మళ్లించలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

Advertisement

వాదనలు విన్న హైకోర్టు..2 వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని టీటీడీ, తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ను హైకోర్టు ఆదేశించింది. విచారణ రెండు వారాలపాటు వాయిదా వేసింది.

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×