E-Paper
Advertisement

KA Paul protest in Vizag: పోలీస్ కాలర్ పట్టుకుని.. కేఏ పాల్ ఓవరాక్షన్.. రచ్చ రచ్చ..

KA Paul protest in Vizag: పోలీస్ కాలర్ పట్టుకుని.. కేఏ పాల్ ఓవరాక్షన్.. రచ్చ రచ్చ..
Advertisement
ka paul

KA Paul latest news(Andhra pradesh today news):

అసలే కేఏ పాల్. ఏం మాట్లాడుతారో తెలీదు. ఏం చేస్తారో అంతకన్నా అర్థంకాదు. అలాంటి ఆయన తన ప్రజాశాంతి పార్టీ తరఫున దీక్షకు దిగారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయొద్దని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం సాయంత్రం నుంచి విశాఖలో ఆమరణ దీక్షకు కూర్చున్నారు. కేంద్రం దిగొచ్చే వరకూ తగ్గేదేలే అన్నారు.

కేంద్రం దిగిరాలేదు కానీ, పోలీసులు అయితే రానే వచ్చారు. మంగళవారం సాయంత్రం పాల్ దీక్షా శిబిరంపై దాడి చేశారు. శాంతిదూతను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. దీక్షను భగ్నం చేశారు. ఆయనతో పాటు పాల్ కోడలిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

ఎంతమంది పోలీసులు పట్టుకున్నా పాల్ ఆగలేదు. వారి నుంచి విడిపించుకుంటూ.. నెట్టివేస్తూ.. అరుస్తూ నానాహంగామా చేశారు. పోలీసులపై ఫుల్‌గా రెచ్చిపోయారు పాల్. ఈ సందర్భంగా ఓ పోలీస్‌ను చొక్కా పట్టుకుని లాగడం కలకలం రేపింది.

పాల్ తీరుపై కాప్స్ ఫైర్ అవుతున్నారు. ఆయనపై కఠినమైన సెక్షన్లు ప్రయోగించేందుకు రెడీ అవుతున్నారు.

Related News

AP DSC-2025 లో అక్రమాలు.. మంత్రి లోకేష్ సైలెంట్ వెనుక, అధికారులు మాత్రం శాప్ కార్యాలయంలో

ఏపీ డీఎస్సీ-2025లో తవ్వినకొద్దీ.. ప్రభుత్వంలో వణుకు మొదలు, బిగ్‌ టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు

పెళ్లైన వారానికే.. సినిమాకు వెళ్దామని చెప్పి భార్య గొంతు కోసి భర్త, నెల్లూరు జిల్లాలో ఘటన

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

Big Stories

Advertisement
×