E-Paper
Advertisement

Kuppam: కుప్పంలో నారా భువనేశ్వరి.. గృహప్రవేశం ఎప్పుడంటే?

Kuppam: కుప్పంలో నారా భువనేశ్వరి.. గృహప్రవేశం ఎప్పుడంటే?
nara bhuvaneswari kuppam

Kuppam: ప్రజలకు సేవలు అందించడం కోసమే NTR ట్రస్ట్ స్థాపించామని నారా భువనేశ్వరి తెలిపారు. ఉన్నత ఆశయం కోసం తలపెట్టిన సేవలు కొనసాగించడంపై ఆనందం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్టీయార్ సంజీవిని ఉచిత వైద్యశాలను ప్రారంభించారు.

కుప్పంలో త్వరలో ఇంటి నిర్మాణం పూర్తవుతుందని భువనేశ్వరి చెప్పారు. గృహ నిర్మాణం పూర్తైన తర్వాత పండుగలన్నీ ఇక్కడే జరుపుకుంటామన్నారు. కుప్పం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఎన్టీయార్ సంజీవిని ఏర్పాటు చేశామన్నారు.

పసుపు-కుంకుమ కార్యక్రమంలో మహిళలు చూపిస్తున్న ఆదరణ పట్ల భువనేశ్వరి ఆనందం వ్యక్తం చేశారు. NTR స్మారక నాణెం విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. కుప్పంలో ఎన్టీయార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భవనాలు నిర్మిస్తామని భువనేశ్వరి చెప్పారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×