E-Paper
Advertisement

Kuppam: కుప్పంలో నారా భువనేశ్వరి.. గృహప్రవేశం ఎప్పుడంటే?

Kuppam: కుప్పంలో నారా భువనేశ్వరి.. గృహప్రవేశం ఎప్పుడంటే?
Advertisement
nara bhuvaneswari kuppam

Kuppam: ప్రజలకు సేవలు అందించడం కోసమే NTR ట్రస్ట్ స్థాపించామని నారా భువనేశ్వరి తెలిపారు. ఉన్నత ఆశయం కోసం తలపెట్టిన సేవలు కొనసాగించడంపై ఆనందం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్టీయార్ సంజీవిని ఉచిత వైద్యశాలను ప్రారంభించారు.

కుప్పంలో త్వరలో ఇంటి నిర్మాణం పూర్తవుతుందని భువనేశ్వరి చెప్పారు. గృహ నిర్మాణం పూర్తైన తర్వాత పండుగలన్నీ ఇక్కడే జరుపుకుంటామన్నారు. కుప్పం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఎన్టీయార్ సంజీవిని ఏర్పాటు చేశామన్నారు.

Advertisement

పసుపు-కుంకుమ కార్యక్రమంలో మహిళలు చూపిస్తున్న ఆదరణ పట్ల భువనేశ్వరి ఆనందం వ్యక్తం చేశారు. NTR స్మారక నాణెం విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. కుప్పంలో ఎన్టీయార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భవనాలు నిర్మిస్తామని భువనేశ్వరి చెప్పారు.

Related News

ఏపీ డీఎస్సీ-2025లో తవ్వినకొద్దీ.. ప్రభుత్వంలో వణుకు మొదలు, బిగ్‌ టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు

పెళ్లైన వారానికే.. సినిమాకు వెళ్దామని చెప్పి భార్య గొంతు కోసి భర్త, నెల్లూరు జిల్లాలో ఘటన

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

Big Stories

Advertisement
×