E-Paper
Advertisement
Leaders Meeting: బాబు, రేవంత్.. జగన్, కేటీఆర్.. ఎవరి సరదా వారిది

Leaders Meeting: బాబు, రేవంత్.. జగన్, కేటీఆర్.. ఎవరి సరదా వారిది

బెంగళూరులో నిన్న కేటీఆర్, జగన్ కలసిన ఫొటోలను వైసీపీ, బీఆర్ఎస్ శ్రేణులు వైరల్ చేశాయి. వారిద్దరికీ ఎక్కడలేని ఎలివేషన్లు ఇచ్చారు. తాజాగా రేవంత్, చంద్రబాబు కలసి ఉన్న ఫొటోలను టీడీపీ, కాంగ్రెస్ శ్రేణులు హైలైట్ చేస్తున్నాయి. వీరిద్దరికీ ఎలివేషన్లు ఇస్తున్నాయి. ఇటీవలే రామోజీరావు జయంతి కార్యక్రమంలో కలసి పాల్గొన్న చంద్రబాబు, రేవంత్ రోజుల వ్యవధిలోనే సత్యసాయి శతజయంతి కార్యక్రమంలో కూడా పక్కపక్కనే కలసి కూర్చుని ముచ్చటించుకున్నారు. ఈఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడ వారిద్దరు, […]

YSRCP Leaders: వైసీపీ నేతలు హల్ చల్.. హాస్పిటల్ ఫర్నిచర్ ధ్వంసం
CM chandrababu: 100 ఏళ్ల క్రితం ఇదే రోజు సత్యసాయి పుట్టపర్తిలో.. శతజయంతి ఉత్సవాల్లో  సీఎం బాబు
Vizag Beach Tragedy: విశాఖ సాగరతీరంలో ఘోరం.. సరదాలో విషాదం,  ఇద్దరు స్టూడెంట్స్ గల్లంతు
CM Chandrababu: బిగ్ టీవి ఎఫెక్ట్.. అరటి రైతులకు బిగ్ రిలీఫ్! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
Tirumala laddu Adulterated Ghee: తిరుమల కల్తీ నెయ్యి కేసు.. ఆ నెయ్యితో 20 కోట్ల లడ్డూల తయారీ
CM Chandrababu: రైతులకు గుడ్ న్యూస్.. ముంబై, కోల్‌కతాకు అరటి ఎగుమతులు.. పత్తి రైతులకు సీఎం భరోసా!

CM Chandrababu: రైతులకు గుడ్ న్యూస్.. ముంబై, కోల్‌కతాకు అరటి ఎగుమతులు.. పత్తి రైతులకు సీఎం భరోసా!

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని అరటి, పత్తి, మొక్కజొన్న రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉద్యాన, మార్కెటింగ్ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పంటల కొనుగోళ్లు, మార్కెటింగ్ సౌకర్యాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాయలసీమలో దాదాపు 40 వేల హెక్టార్లలో సాగవుతున్న అరటి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు సీఎం ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్థానిక మార్కెట్లతో పాటు […]

Jagan Ktr: జగన్ తో కేటీఆర్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న మీటింగ్
Jagan vs Adinarayana: జగన్ పై ఆదినారాయణ రెడ్డి ఫైర్
Nara Bhuvaneswari: ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని ఉపయోగించుకున్న ముఖ్యమంత్రి సతీమణి
Maoist Deva: హిడ్మా ఔట్.. దేవా ఇన్.. మావోయిస్టు కొత్త నాయకుడు బ్యాక్ గ్రౌండ్ ఇదే..
YS Vivekananda Case: వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం.. తొలి దర్యాప్తు అధికారి డిస్మిస్..
Weather Updates: ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. తెలంగాణలో పెరుగుతున్న చలి..  జర్రంతా జాగ్రత్త..!

Weather Updates: ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. తెలంగాణలో పెరుగుతున్న చలి.. జర్రంతా జాగ్రత్త..!

Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో ఒక వైపు వర్షాలు.. మరోవైపు చలి ప్రజలను వణికిస్తోంది. ఏపీకి బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడి పోతుండటంతో చలి తీవ్రంగా పెరుగుతుంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏపీకి పొంచి ఉన్న తుఫాన్‌ ముప్పు.. ఏపీకి వానగండం పొంచి ఉంది. బంగాళాఖాతంలో అండమాన్‌ సమీపంలో శనివారం అల్పపీడనం […]

Nara Lokesh: రాష్ట్రంలో కొత్త స్కీం.. వచ్చే ఏడాది నుంచి కలలకు రెక్కలు పథకం అమలు: నారా లోకేష్

Nara Lokesh: రాష్ట్రంలో కొత్త స్కీం.. వచ్చే ఏడాది నుంచి కలలకు రెక్కలు పథకం అమలు: నారా లోకేష్

Nara Lokesh: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినులకు కలలకు రెక్కలు పథకాన్ని అమలుచేసేందుకు విధివిధానాలను సిద్ధం చేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో కళాశాల విద్య, ఇంటర్మీడియట్, పాఠశాల విద్యాశాఖ, స్కిల్ డెవలప్ మెంట్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ శుక్రవారం 3గంటలకు పైగా సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… స్వదేశంతోపాటు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలన్న ఆసక్తిగల […]

Big Stories

×