E-Paper
Advertisement
Bhogapuram Airport: ఏపీకి న్యూఇయర్ గిఫ్ట్.. భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలి విమానం, ముహూర్తం రెడీ

Bhogapuram Airport: ఏపీకి న్యూఇయర్ గిఫ్ట్.. భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలి విమానం, ముహూర్తం రెడీ

Bhogapuram Airport: న్యూఇయర్ వేళ ఏపీ ప్రజలకు తీపి కబురు. ఎన్నాళ్లగా ఊరిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్ కానుంది.  దీంతో పెట్టుబడిదారులకు డెస్టినేషన్‌గా మారనుంది. జూన్ నుంచి కమర్షియల్ ఫ్లైట్ల ఆపరేషన్స్ మొదలుకానున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలి విమానం ఏపీలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని నిర్మిస్తున్నారు.  పనులు దాదాపు పూర్తి కావడంతో విమానం ట్రయల్స్ మొదలుకానున్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి […]

Minister Pemmasani: కేంద్రమంత్రి పెమ్మసాని వార్నింగ్.. కఠినచర్యలు తప్పవు, ఈ పని ఎవరు చేశారు?

Minister Pemmasani: కేంద్రమంత్రి పెమ్మసాని వార్నింగ్.. కఠినచర్యలు తప్పవు, ఈ పని ఎవరు చేశారు?

Minister Pemmasani: తనపై లేనిపోని విధంగా తప్పుడు ప్రచారం చేసినవారికి సూటిగా  వార్నింగ్ ఇచ్చారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. భారత్‌లో తనకు ఎలాంటి లాజిస్టిక్స్ కంపెనీలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను ఏ కంపెనీలను నడపలేదన్నారు. ప్రొత్సహించలేదన్నారు. అలాగే మద్దతు ఇవ్వలేదని తేల్చిచెప్పేశారు. ఉన్నట్లుండి ఆయన ప్రకటన వెనుక ఏం జరిగింది? జరుగుతోంది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. కేంద్రమంత్రి పెమ్మసాని టార్గెట్‌గా కుట్రలు బయటకు గుంటూరు నుంచి టీడీపీ ఎంపీగా గెలుపొందరు పెమ్మసాని […]

Andhra Pradesh: నూతన సంవత్సర కానుక.. నేడే ఏపీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
Anantapur District: రాయదుర్గంలో కూటమి నేతల కుమ్ములాట..  కాపు Vs కాలవ
Minister Narayana: టీడీపీ కార్యకర్తలతో మంత్రి నారాయణ వ్యాఖ్యలపై దుమారం.. అసలు ఆయన ఏమన్నారంటే..?
Prakasam District: గవర్నమెంట్ స్కూల్‌లో దారుణం.. స్టూడెంట్‌పై టీచర్ లైంగిక దాడి..?

Prakasam District: గవర్నమెంట్ స్కూల్‌లో దారుణం.. స్టూడెంట్‌పై టీచర్ లైంగిక దాడి..?

Prakasam District:  ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో చోటుచేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి..  వారి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడే కీచకుడిగా మారడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దర్శి పట్టణంలోని ఒక స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. అదే పాఠశాలలో చదువుతున్న ఒక చిన్నారి పట్ల ఆయన గత కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల […]

Visakhapatnam: విశాఖ పోలీస్ వార్షిక నివేదిక.. 2025లో సంచలన విషయాలు
YSRCP : వెన్నుపోటు.. వైసీపీ కొత్త రూటు, ఇంత దిగజారుతారా?
AP Politics: వైసీపీకి కలిసిరాని 2025.. పార్టీ ఇమేజ్ ఫుల్ డ్యామేజ్, చివర్లో రప్పా రప్పా కూడా
Pawan Kalyan: రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్.. 35 రోజుల్లోనే పనులకు శ్రీకారం
Vijayawada News: అరెస్టు భయం.. అజ్ఞాతంలోకి వైసీపీ నేత వల్లభనేని వంశీ, మళ్లీ ఏమైంది?
Cold Wave: తెలుగు రాష్ట్రాల్లో ఘోరంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఆయా జిల్లాలకు అలర్ట్..
Vaikuntha Ekadashi: తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Vaikuntha Ekadashi: తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Vaikuntha Ekadashi: ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాలన్నీ.. భక్తిశ్రద్ధలతో ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరగడంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే శ్రీమహావిష్ణు దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర ద్వార దర్శనానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉండటంతో.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల సందడి కనువిందు చేసింది. […]

Vaikunta Ekadashi: తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు.. శ్రీవారిని దర్శించుకున్న రేవంత్‌రెడ్డి ఫ్యామిలీ

Vaikunta Ekadashi: తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు.. శ్రీవారిని దర్శించుకున్న రేవంత్‌రెడ్డి ఫ్యామిలీ

Vaikunta Ekadashi: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారికి అర్చకులు పూజా కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహించారు. అర్థరాత్రి తెల్లవారుజామున 1.30 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరచుకున్నాయి. మొదట వీఐపీలు, ఉదయం 6 గంటల నుంచి సామాన్యులకు వైకుంఠద్వార దర్శనాన్ని టీటీడీ ప్రారంభింంచింది. జనవరి 8న రాత్రి 12 గంటల వరకు..10 రోజులపాటు ఈ దర్శనం కల్పిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణరథంపై […]

Big Stories

Advertisement
×