E-Paper
Advertisement

వ్యక్తిగత దూషణలు చేయవద్దు.. జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్!

వ్యక్తిగత దూషణలు చేయవద్దు.. జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్!
Advertisement

Pawan Kalyan: రాష్టంలో జనసేన నాయకులను ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో కానీ రాజకీయ వేదికలలో గానీ మాట్లాడే టప్పుడు ఎవరూ కూడా వ్యక్తిగత విషయాలనుద్దేశించి మాట్లాడోద్దని పవన్ కల్యాన్ తెలిపారు. అనవసర భాషను ఉపయోగించి వ్యక్తిగత విషయాలలో తలదూర్చోద్దని తెలిపారు.

స్పూర్తి నింపేలా..

దీనికోసం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుండి పవన్ కల్యాన్ కీలక ప్రకటన విడుదల చేశారు. పార్టీ నేతలు మాట్లాడేటప్పుడు వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత అంశాల జోలికి అస్సలే వెళ్లవద్దు అని పవన్ కల్యాన్ తెలిపారు. కూటమి ప్రభుత్వ స్ఫూర్తిని నిలబెట్టేలా నేటి రాజకీయానికి మనం ఆదర్షం కావాలని పిలుపునిచ్చారు. రాజకీయ శత్రువుల వలలో పడవద్దని, పార్టీలో అంతర్గత విభేదాలు సృష్టించే కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు.

Advertisement

Also Read: ఇదే మంచి త‌రుణం.. ఇలాంటి స‌ర్కార్ ఇప్ప‌ట్లో మ‌ళ్లీ రాదు.. దీన్ని కొనసాగించండి..

వారికి దూరంగా ఉండండి..

కావాలని కొంత మంది జనసేనా నాయకులు రెచ్చగొతున్నారని వారికి దూరంగా ఉండాలని సీఎం తెలిపారు. విమర్షలను తిప్పికొడుతూ పార్టీకోసం అందరూ కలిసి పనిచేయాలని పవన్ కల్యాన్ తెలిపారు. రెచ్చగొట్టే వ్యక్తులకు దూరంగా ఉండాలి పిలుపునిచ్చారు.

Advertisement

Also Read: కేసీఆర్‌ను చూసి పక్కకు వెళ్లిపోయిన ఎమ్మెల్సీ కవిత!

Tags

Related News

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు ‘వంపు’పై ట్రోల్స్.. గట్టి కౌంటర్ ఇచ్చిన ఏపీ సర్కార్!

వైఎస్సార్‌సీపీ నేత సీదిరి అప్పలరాజుకు బెయిల్ మంజూరు

జగన్ ఎక్కడికి వెళ్లినా అదే రచ్చ.. కర్నూలు జైలులో ఏం జరిగింది? నిజాలు బయటపెట్టిన జైలు అధికారి

అంతర్జాతీయ నగరం.. అమరావతిపై న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక కథనం! ఆపై సీఎం చంద్రబాబు..

ఆధారాలు పట్టుకుని రండి.. డీఎస్సీపై చర్చకు మేము సిద్ధం.. వైసీపీకి చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్!

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. రాజమండ్రి కోర్టుకు హాజరైన ఎమ్మెల్సీ అనంతబాబు!

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్.. స్టీల్ బ్రిడ్జ్ వద్ద ఆ ‘వంపు’ ఎందుకు?

Big Stories

Advertisement
×