BigTV English
Advertisement

Good News for Failed Students: ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఫ్రీ క్లాసులు..!

Good News for Failed Students: ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఫ్రీ క్లాసులు..!

Good News for AP Inter Students Who failed in AP Inter Exams: ఏపీలో విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పరీక్షలలో ఫెయిలైన హైస్కూల్ ప్లస్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు అదనపు తరగతులను ఉచితంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 24వ తేదీ నుంచి విద్యార్థులకు ప్రత్యేక క్లాసులను నిర్వహించాలని పేర్కొంటూ.. పాఠశాల విద్యాశాఖ ఆదేశాలను జారీ చేసింది.


ఏపీలో ఇటీవలే ఇంటర్ ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. హైస్కూల్ ప్లస్ ఇంటర్ విద్యార్థులు 4542 మంది ఫస్టియర్ పరీక్షలు రాయగా.. 12652 మంది, సెకండియర్ పరీక్షలు 2024 మంది రాయగా.. 690 మంది మాత్రమే పాసయ్యారు. మిగతా విద్యార్థులంతా ఫెయిలయ్యారు. పాసైన వారికంటే ఫెయిలైన విద్యార్థులే ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం ఫ్రీ కోచింగ్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించింది.

Also Read: పదో తరగతి ఫలితాలొచ్చేశాయ్.. 17 స్కూల్స్ లో ఒక్కరూ పాసవ్వలేదు!


24వ తేదీ నుంచి జూన్ 1 వరకూ.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ విద్యార్థులకు తరగతులు నిర్వహించి.. సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం చేయాలని అధికారులు తెలిపారు. అలాగే ప్రతిరోజూ.. విద్యార్థుల అటెండెన్స్, చదువుతీరును గూగుల్ ఫామ్ లో అప్డేట్ చేయాలని పేర్కొన్నారు.

Tags

Related News

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Pawan Kalyan: పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?

AP Politics: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జగన్ రూ.400 కోట్ల బంగారం కొనుగోలు

Big Stories

×