E-Paper
Advertisement

భీమవరంలో దారుణం.. స్నానానికి కాలువలో దిగి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి!

భీమవరంలో దారుణం.. స్నానానికి కాలువలో దిగి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి!
Advertisement

Bhimavaram: భీమవరం పరిసర ప్రాంతాల్లో శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ సమీపాన తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా స్నానానికి వెళ్లిన ఆరుగురు స్నేహితుల్లో ఇద్దరు కాలువలో మునగిపోయి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది.

సరదాగా వెళ్లి విషాదంలో ముగిసి..

Advertisement

SRKR ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న ఆరుగురు విద్యార్థులు పాలకొడేరు మండలంలోని వేండ్ర కాలువ వద్దకు స్నానం చేసేందుకు వెళ్లారు. నీటి ప్రవాహంలో లోతు ఎక్కువ ఉండటంతో స్నానం చేస్తుండగా తమిళనాడుకు చెందిన పెరుమాళ్ విఘ్నష్ (22), విశాఖపట్నంకు చెందిన రాహుల్ (21) ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయారు.

మృతదేహాల వెలికితీత

Advertisement

సహచర విద్యార్థులు వెంటనే కేకలు వేయడంతో స్థానికులు స్పందించి సహాయక చర్యలు ప్రారంభించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది , పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. కొంతసేపటికి ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు.

పోలీసుల దర్యాప్తు

విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: వెయ్యి మంది కేసీఆర్‌లు వచ్చినా ఏమీ చేయలేరు.. పరకాల సభలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

Tags

Related News

తాడిపత్రిలో ఊహించని ఘటన.. నిశ్చితార్థ వేడుకలో టీడీపీ వర్సెస్ వైసీపీ రాళ్ల దాడి!

చంద్రగిరిలో ఏనుగుల రచ్చ.. రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

దేశంలోనే అత్యంత డర్టీ పొలిటీషియన్ చంద్రబాబే: మాజీ మంత్రి రోజా

యారాడ బీచ్‌లో టూరిస్టులకు తప్పిన ప్రమాదం.. మహిళను రక్షించిన బీచ్ లైఫ్‌గార్డ్స్

తిరుమల భక్తులకు అలర్ట్.. మంగళవారం శ్రీవారి సేవా టికెట్లు విడుదల, నవంబర్ కోటా

భోగాపురం ఎయిర్‌పోర్టు.. అర్ధరాత్రి నుంచి విమానాల రాకపోకలు, బస్సుల ఛార్జీల మాటేంటి?

చికెన్ ప్రియులకు బిగ్ రిలీఫ్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిన ధరలు, అదే కారణమా?

Big Stories

Advertisement
×