BigTV English
Anushka Shetty : సెట్స్‌లో వంట చేసిన అనుష్క శెట్టి
Jr Ntr : NTR 30 కోసం పవన్ టైటిల్.. ఖండించిన నిర్మాతలు
Modi : సింగరేణిలో 51 శాతం వాటా ఎవరిది?..ప్రైవేటీకరణపై మోదీ క్లారిటీ

Modi : సింగరేణిలో 51 శాతం వాటా ఎవరిది?..ప్రైవేటీకరణపై మోదీ క్లారిటీ

Modi : తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. తొలుత ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ను మోదీ సందర్శించారు. అనంతరం ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని మైదానంలో రైతులతో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్నారు. అక్కడ నుంచి ఎరువుల కర్మాగారాన్ని, భద్రాచలం నుంచి సత్తుపల్లి వరకు నిర్మించిన రైలు మార్గాన్ని జాతికి అంకితం చేశారు. ఇదే వేదికపై నుంచి రూ.2,268 కోట్లతో చేపట్టే మెదక్‌-సిద్దిపేట-ఎల్కతుర్తి హైవే విస్తరణ […]

Modi Vishaka Tour : ఏపీ అభివృద్ధికి మోదీ భరోసా..
T20 Worldcup Finals : ఫైనల్ ఫైట్.. చరిత్ర పునరావృతమవుతుందా..?
Case on Pawan : జనసేనానిపై కేసు..నమోదైన సెక్షన్లు ఇవే!
Bhel Jobs : బీఎచ్‌ఈఎల్‌లో 32 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
Odisha Maoists : ఒడిశాలో మావోయిస్టుల హల్‌చల్.. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మృతి..
Modi : ఏపీ ప్రజలకు మోదీ ప్రశంసలు..మరి హామీల సంగతేంటి?

Modi : ఏపీ ప్రజలకు మోదీ ప్రశంసలు..మరి హామీల సంగతేంటి?

Modi: విశాఖలోని ఏయూ ప్రాంగణంలోని ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దేశంలో విశాఖను ప్రత్యేక నగరంగా పేర్కొన్నారు. ప్రాచీనకాలంలోనే విశాఖ ఓడరేవు వ్యాపార కేంద్రంగా విరాజిల్లిందని వివరించారు. ఎన్నో ఏళ్లుగా ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉందన్నారు. వెయ్యేళ్ల క్రితమే పశ్చిమాసియా, రోమ్‌కు విశాఖ నుంచి వ్యాపారం జరిగేదని గుర్తుచేశారు. విశాఖ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి పరుస్తూనే.. ఫిషింగ్‌ హార్బర్‌ను ఆధునీకరిస్తామన్నారు. ఓడరేవు ద్వారా వేల […]

Palnadu : నకిలీ విత్తనాలతో నష్టపోయిన పల్నాడు రైతులు..
PM Modi Vishaka Tour : ప్రధాని మోదీ విశాఖ పర్యటన షెడ్యూల్ ఇదే..
T20 World Cup: 30 ఏళ్ల తర్వాత అదే సీన్ చూస్తామా?
Exit polls : ఎగ్జిట్‌ పోల్స్‌, ఒపీనియన్‌ పోల్స్‌పై ఈసీ నిషేధం.. ఎందుకంటే?
Team India: ఓడారు సరే.. ఇక భవిష్యత్తేంటి?
2000 Note : రూ.2,000 నోటు కనుమరుగేనా?

Big Stories

×