BigTV English
Blood Cancer : బ్లడ్‌ క్యాన్సర్‌ ఉంటే కనిపించే లక్షణాలు ఇవే
Modi : ఈ నెల 12 తెలంగాణలో మోదీ పర్యటన.. రామగుండంలో భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్

Modi : ఈ నెల 12 తెలంగాణలో మోదీ పర్యటన.. రామగుండంలో భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్

Modi : ప్రధాని మోదీ ఈ నెల 12న తెలంగాణలో పర్యటిస్తారు. రూ.6,120 కోట్లతో పునరుద్ధరించిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. భారీగా జన సమీకరణ చేసేందుకు సన్నద్ధమవుతోంది. లక్షమంది బహిరంగసభలో పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ సభను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల నేతలతో హైదరాబాద్ […]

Ginger Tea Benefits: అల్లం చాయ్‌తో ఆస్తమా దూరం
Rahul Gandhi : తెలంగాణలో రైతులకు తీవ్ర అన్యాయం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రాహుల్ ఆగ్రహం

Rahul Gandhi : తెలంగాణలో రైతులకు తీవ్ర అన్యాయం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రాహుల్ ఆగ్రహం

Rahul Gandhi : తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. రైతులు,యువకులు,విద్యార్థులు, చిన్న తరహా పరిశ్రమల యజమానుల సమస్యలు తెలుసుకుంటూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. మెదక్‌ జిల్లా పెద్దాపూర్ కూడలిలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను రాహుల్ తప్పుపట్టారు. రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు.దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందన్నారు.ప్రభుత్వ సంస్థలను మోదీ కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తున్నారని విమర్శించారు. దేశంలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతుందో కేంద్ర పెద్దలు ఆలోచించాలని […]

Morbi Bridge మోర్బీ బ్రిడ్జ్ కేసులో.. ఉన్నతాధికారి సస్పెండ్..
Putin Praises India : ఇండియా గ్రేట్.. భవిష్యత్తు భారత్‌దే : పుతిన్
ARJUN: సీనియర్ హీరో అర్జున్ ఎందుకు ఫైర్ అయ్యారు?..విశ్వక్ సేన్ పై చేసిన కామెంట్ ఏంటి?
Pawan Kalyan In Ippatam Village : గుంతలు పూడ్చలేరు.. ఇళ్లను కూలుస్తారా..? : పవన్ కళ్యాణ్
Stock Market: వచ్చే వారం కూడా 4 IPOల సందడి
MEDCHAL: మేడ్చల్‌ జిల్లాలో విషాదం..ఆరుగురి ప్రాణం తీసిన ఈత సరదా

MEDCHAL: మేడ్చల్‌ జిల్లాలో విషాదం..ఆరుగురి ప్రాణం తీసిన ఈత సరదా

MEDCHAL: మేడ్చల్‌ జిల్లా జవహార్‌నగర్‌ పరిధిలో ఉన్న మల్కారంలోని ఎర్రగుంట చెరువులో ఈతకు దిగి ఆరుగురు మృతి చెందారు. స్థానిక మదర్సా పాఠశాలలో చదివే విద్యార్థులను ఉపాధ్యాయుడు విహారయాత్రకు తీసుకెళ్లారు. విద్యార్థులు ఈత కొట్టేందుకు ఎర్రగుంట చెరువులో దిగారు. చెరువు లోతుగా ఉండటంతో విద్యార్థులు మునిగిపోయారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయుడు కూడా మునిపోయారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. మృతులు హైదరాబాద్ కాచిగూడలోని నెహ్రూనగర్‌ కు […]

Lunar Eclipse : గ్రహణం సందర్భంగా చంద్రుడు ఎందుకు ఎరుపెక్కుతాడు?
Twitter: మరో దారి లేదన్న మస్క్.. బైడెన్ ఫైర్..
Car: మళ్లీ కార్ల ధరలకు రెక్కలు..
TIRUMALA: తిరుమల శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల .. ఆస్తులు ఎంతో తెలుసా?

TIRUMALA: తిరుమల శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల .. ఆస్తులు ఎంతో తెలుసా?

TIRUMALA: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆస్తులపై టీటీడీ శ్వేతపత్రం విడుదల చేసింది. శ్రీవారికి వివిధ బ్యాంకుల్లో రూ. 15, 938 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని ప్రకటించింది. స్వామివారికి 10,258.37 కేజీల బంగారం ఉందని వెల్లడించింది. 24 జాతీయ బ్యాంకుల్లో నగదు డిపాజిట్‌ చేశామని టీటీడీ వివరించింది. గత మూడేళ్లలో స్వామి వారి ఆదాయం బాగా పెరిగిందని వెల్లడించింది. శ్రీవారి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వస్తున్న వదంతులను నమ్మవద్దని టీటీడీ స్పష్టం చేసింది. టీటీడీ బోర్డు ఆమోదించిన విధివిధానాల ప్రకారమే బ్యాంకుట్లో […]

KEJRIWAL: గుజరాత్ ఎన్నికల నుంచి తప్పుకుంటే కేసులు ఎత్తివేత..బీజేపీ ఆఫర్ చేసిందని కేజ్రీవాల్ ఆరోపణ

Big Stories

×